Andhra Politics
పోలీసుల సమక్షంలోనే దాడులా? ఏపీలో ఏం జరుగుతోంది!
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో పోలీస్ వ్యవస్థ పూర్తిగా విఫలమైందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా (RK Roja) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ ...
తిరుమల లడ్డూ కల్తీపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు.. ‘బాత్రూమ్ కెమికల్స్తో తయారీ’ ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) తిరుమల శ్రీవారి లడ్డూ (Tirumala Srivari Laddu) వ్యవహారంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆలయ ప్రసాదాల స్వచ్ఛతపై జరుగుతున్న రాజకీయ వివాదాల ...
హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు.. ఒకేసారి 7 క్వాష్ పిటిషన్లు
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (Andhra Pradesh High Court)లో మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు (Ambati Rambabu) వరుసగా ఏడు క్వాష్ పిటిషన్లు (Quash Petitions) దాఖలు ...
సీఏం చంద్రబాబుకి నిరసన సెగ, కాన్వాయ్ అడ్డగింత
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో చేపట్టిన పర్యటన సందర్భంగా అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ విధానాలపై నిరసన వ్యక్తం ...
అమరావతి భూముల సమీకరణలో అనూహ్య జాప్యం… రైతుల వెనుకడుగు వెనుక అసలు కారణాలేంటి?
రాజధాని అమరావతి (Capital Amaravati) అభివృద్ధి కోసం చేపట్టిన రెండో దశ భూ-సమీకరణ ప్రక్రియ (Second Phase Land Pooling Process – LPP) ఆశించిన వేగంతో ముందుకు సాగడం లేదని తెలుస్తుంది. ...
ఏపీలో పోలీసులపై మొస్ట్ వాంటెడ్ నిందితుడి దాడి – కాల్పుల కలకలం
శ్రీ సత్యసాయి జిల్లాలో పోలీసులపై మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ (Most Wanted Criminal) కత్తితో దాడి చేసిన ఘటన తీవ్ర ఉత్కంఠను రేకెత్తించింది. పలు కేసుల్లో నిందితుడైన కావిడి నాగేంద్ర (Kavidi Nagendra) ...
ఒంగోలులో అర్థరాత్రి దౌర్జన్యకాండ… కార్మిక నగర్ కాలనీపై జెసిబిలతో దాడి.
ఒంగోలు నగర (Ongole City) శివారు ప్రాంతమైన కార్మిక నగర్ కాలనీ (Karmika Nagar Colony) ఒక్క రాత్రిలోనే విధ్వంసానికి గురైంది. ప్రైవేట్ వ్యక్తులుగా గుర్తించబడిన కొందరు, సుమారు 150–200 మంది దుండగులతో ...
జలంధర్లో సంచలనం: గురుద్వారా వద్ద ఆప్ నాయకుడిపై కాల్పులు.. ఒబెరాయ్ హత్య
మోడల్ టౌన్లో జరిగిన ఘటనతో ఉలిక్కిపడ్డ పంజాబ్ రాజకీయ వర్గాలు పంజాబ్లోని జలంధర్ నగరం (Ludhiana City)లో కాల్పుల ఘటన తీవ్ర సంచలనం రేపింది. ఆమ్ ఆద్మీ (AAP) పార్టీకి చెందిన నాయకుడు ...
జోగి రమేష్ ఇంటికి నేడు వైఎస్ జగన్.. పోలీసుల ఆంక్షలతో ఉత్కంఠ
జగన్ పర్యటనపై నోటీసులు, రూట్ మ్యాప్ చుట్టూ హైటెన్షన్ మాజీ మంత్రి జోగి రమేష్పై జరిగిన దాడి ఘటన నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ...
తిరుమల సరిహద్దులు – బ్రిటీష్ ప్రభుత్వం నుండి – వైయస్సార్ జీవో వరకు – ఎవరి పాత్ర ఎంటి?
బ్రిటీష్ వారి పాలన 1870లో, అప్పటి ప్రభుత్వము 10.1/3 చదరపు మైళ్లు (27.5 చదరపు కిలోమీటర్లు) విస్తీర్ణాన్ని తిరుమల తిరుపతి దేవస్థానాలకు అప్పగించింది. అనంతరం 1965లో ఈ హక్కును తిరుమల తిరుపతి దేవస్థానాల ...














