Andhra Politics

ఆక్వా రైతుల సమస్యలపై వైసీపీ గళం.. ఈ నెల 15న భీమవరంలో జగన్ పర్యటన

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 15న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆక్వా రైతులు, ...

కేవీఆర్, రావణ్ భార్యలపై వేదింపులా? కూటమి సర్కారుపై తీవ్ర ఆరోపణలు?

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) కూటమి ప్రభుత్వంపై (Coalition Government) వస్తున్న ఆరోపణలు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారనే కారణంతో విమర్శకులపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారనే ఆరోపణలు ఇప్పటికే వినిపిస్తున్నాయి. కేవీఆర్(KVR) విషయంలో ...

కూటమి పాలనలో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు- ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రజా సంఘాలు

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) కూటమి ప్రభుత్వం (Coalition Government) అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలు(Government Schools), గురుకులాలు(Gurukul Schools), సంక్షేమ వసతి గృహాలు(Welfare Hostels), అంగన్వాడీలు(Anganwadi Centres), కళాశాల హాస్టళ్లలో (College Hostels) ...

అమరావతి ప్రజలకు అభివృద్ధి కాదు.. అప్పుల ప్రాజెక్ట్‌గా మారుతోంది: శైలజానాథ్

ఏపీ (Andhra Pradesh) రాజధాని అమరావతి (Amaravati) నిర్మాణ వ్యయాలపై మాజీ మంత్రి సాకే శైలజానాథ్ (Sake Sailajanath) తీవ్ర ఆరోపణలు చేశారు. రాజధానిలో నిర్మిస్తున్న ఐకానిక్ భవనాల అసలు ఖర్చు ఎంత ...

యూట్యూబర్‌పై ఉగ్రవాద నిరోధక చట్టమా ? పవన్ కళ్యాణ్‌ను నిలదీసిన విజయ విహార రమణమూర్తి.

యూట్యూబర్ ‘ప్రశ్న’ రావణ్‌పై (Prashna Ravan) ఉగ్రవాద నిరోధక చట్టమైన ఉపాను ప్రయోగించడాన్ని ప్రముఖ విశ్లేషకుడు విజయ విహార రమణమూర్తి (Vijaya Vihara Ramanamurthy) తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి ...

Lakshmi Parvathi: ‘ఏపీలో రూల్ ఆఫ్ లా కాదు.. రూల్ ఆఫ్ ఫియర్ నడుస్తోంది’

చంద్రబాబు పాలనలో ప్రజలకు న్యాయం కాకుండా భయమే మిగిలిందని వైఎస్సార్‌సీపీ(YSRCP) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి (Lakshmi Parvathi) తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ‘రూల్ ఆఫ్ లా (Rule of ...

కడలి ఒడిలో గల్లంతైన గంగపుత్రులు.. వెతుకులాట ఆపటం ప్రభుత్వ వైఫల్యం కాదా?

జీవన పోరాటంలో భాగంగా నావలెక్కి కడలి (Sea) ఒడిలోకి వెళ్లిన ఆరుగురు గంగపుత్రులు (Fishermen) ఏమయ్యారో తెలియక వారి ఇళ్లు కన్నీటి సంద్రాలుగా మారాయి. బాధిత కుటుంబాలకు (Families) భరోసా కల్పించాల్సిన యంత్రాంగం ...

తిరోగమనంలో ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యావ్యవస్థ ?

విద్య(Education) అనేది ఏ రాష్ట్రానికైనా భవిష్యత్తును నిర్మించే అత్యంత శక్తివంతమైన సాధనం. ప్రభుత్వాలు మారవచ్చు, విధానాలు మారవచ్చు, కానీ విద్యా వ్యవస్థ (Education System) బలహీనపడితే దాని ప్రభావం తరాలపాటు ఉంటుంది. అందుకే ...

ఏపీలో దారుణం..తిరుపతిలోని పద్మావతి కళ్యాణ మండపంలో డబుల్ మర్డర్!

తిరుపతిలోని (Tirupati) పద్మావతి (Padmavathi) కల్యాణ మండపంలో (Wedding Hall) జరిగిన దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కుటుంబ కలహాలు చివరకు రక్తపాతానికి దారితీయగా, పెళ్లి వేడుక (Wedding Ceremony) ...

ఏపీలో ‘క్వాంటమ్‌’ ఆర్భాటం: అద్దెలకే అర కోటి ప్రజాధనం విడుదల!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ‘క్వాంటమ్ మిషన్’ ప్రారంభ దశలోనే ప్రజాధన వినియోగంపై ప్రశ్నలు ఎదుర్కొంటోంది. ప్రభుత్వం విడుదల చేసిన G.O.Rt.No.45 ప్రకారం, గన్నవరంలోని మేధా టవర్స్‌లో ఏర్పాటు చేసిన అమరావతి ...

12399 Next