ఆంధ్ర పోలిటిక్స్

కనీస ఫ్యాట్‌ కూడా లేని హెరిటేజ్‌ పెరుగు – లక్ష జరిమానా!

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu) సొంత సంస్థగా పేరుగాంచిన హెరిటేజ్‌ ఫుడ్స్‌ (Heritage Foods) మరోసారి వివాదాల కేంద్రంగా నిలిచింది. ఆ సంస్థ తయారు చేసి ...

వైయస్సార్–జగన్ తిరుమలకు చేసిన సేవలు వెలుగులోకి… చంద్రబాబు పాత్రపై మళ్లీ ప్రశ్నలు

తిరుమల వంటి పవిత్ర క్షేత్రాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలనే ప్రయత్నాలు ఇటీవలి కాలంలో పెరిగాయి. అయితే నిజంగా ఎవరు తిరుమల ప్రతిష్టను పెంచారు? ఎవరి పాలనలో శ్రీవారి ఆలయానికి, అనుబంధ దేవాలయాలకు ...

ఒక్కరితో ఆగని ‘అరవ’ వ్యవహారం… వెలుగులోకి వస్తున్న సంచలన నిజాలు

ప్రభుత్వోద్యోగి అయిన ఓ మహిళను లైంగికంగా వేధించారనే ఆరోపణలతో జనసేన పార్టీకి చెందిన రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ తీవ్ర విమర్శల ఏదుర్కుంటున్నారు. ఈ నేపథ్యంలో, బాధిత మహిళ వీణ తాజాగా ఎమ్మెల్యేకు ...

హెలీప్యాడ్ స్థలంపై చంద్రబాబు ఆరోపణల వెనుక నిజం లేదు.

జగన్ మోహన్ రెడ్డిగారు హెలీప్యాడ్ కోసం ఒక రైతు భూమిని 22ఏలో పెట్టారని చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని మంగళగిరి వైయస్ఆర్ సీపీ ఇంఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి గారు స్పష్టం ...

అధికార అహంకారమా? టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవికి అంబటి మౌనిక ప్రశ్న

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె మౌనిక మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఇంటిపై టీడీపీ ఎమ్మెల్యే ఆద్వర్యంలో జరిగిన దాడిని ఖండిస్తూ సంఘీభావంగా ...

తిరస్కరించిన నెయ్యి ట్యాంకర్లకు అనుమతి- ఇరకాటంలో బాబు సర్కార్

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం నాణ్యతపై ఉత్పన్నమైన వివాదం రోజుకో కీలక మలుపు తిరుగుతోంది. లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు వినియోగించారనే ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి ...

మజీ మంత్రి రోజా వీడియొతో అత్యుత్సాహం – అబాసుపాలైన టీడీపీ మీడీయా.

తిరుమల లడ్డూ వ్యవహారంపై సీబీఐ నివేదిక వెలువడిన అనంతరం తెలుగుదేశం పార్టీతో పాటు దాని అనుబంధ మీడియా రక్షణాత్మక ధోరణిలోకి వెళ్లిందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. శ్రీవారి ప్రసాదంపై జంతు కొవ్వు, ...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త మలుపు.. జోగి రమేష్‌పై నాన్ బెయిలబుల్ కేసు

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌కు మరో న్యాయపరమైన ఎదురుదెబ్బ తగిలింది. ఆయనపై నాన్ బెయిలబుల్ సెక్షన్లతో కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇబ్రహీంపట్నం పోలీస్ ...

ప్రధాని మొడీని మహిళా ఎంపీలు కొరకబోయారు..! దీపక్ రెడ్డి వివాదాస్పద వాఖ్యలు .!

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తున్న టీడీపీ నేత, జేసీ దివాకర్‌రెడ్డి (JC Diwakar Reddy) అల్లుడు దీపక్‌రెడ్డి (Deepak Reddy) మరోసారి తీవ్ర చర్చకు ...

చంద్రబాబు హయాంలోనే కల్తీ నెయ్యి ట్యాంకర్లు వాడారు :జగన్ సంచలన వ్యాఖ్యలు

ఏపీ (Andhra Pradesh) మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ (Jogi Ramesh) నివాసానికి వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ...