జాతీయ వార్తలు
Mumbai: ముంబైలో రద్దీ సమయంలో కూలిన మెట్రో పిల్లర్.. పలువురికి గాయాలు
ముంబై (Mumbai) నగరంలో మరో నిర్మాణ ప్రమాదం ఆందోళన కలిగించింది. మహారాష్ట్ర (Maharashtra) రాజధాని ముంబైలోని ములుండ్ (Mulund) ప్రాంతంలో మెట్రో రైలుకు (Metro Rail Pillar) సంబంధించిన పిల్లర్ ఒక్కసారిగా కూలిపోవడంతో ...
Lashkar-e-Taiba: ఢిల్లీనే లక్ష్యంగా ఉగ్ర హెచ్చరికలు… భారత్ను ముక్కలు చేస్తామంటూ లష్కరే ప్రగల్భాలు
ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) ద్వారా గట్టి బుద్ధి చెప్పినా పాకిస్తాన్ (Pakistan)కు చెందిన ఉగ్రవాద సంస్థలు తమ ధోరణిని మార్చుకోవడం లేదు. భారత్ చేపట్టిన దాడుల్లో లష్కరే తోయిబా (Lashkar-e-Taiba) మురిడ్కే ...
జగన్నాథ రథచక్రాలు వస్తున్నయ్ – రాజ్యసభలో కమల్ హాసన్
రాజ్యసభలో తన తొలి ప్రసంగంతోనే మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ (Kamal Haasan) రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు. శ్రీశ్రీ కవిత జగన్నాథ రథచక్రాలు (Jagannatha Rathachakralu) వస్తున్నయ్ అంటూ, ...
జలంధర్లో సంచలనం: గురుద్వారా వద్ద ఆప్ నాయకుడిపై కాల్పులు.. ఒబెరాయ్ హత్య
మోడల్ టౌన్లో జరిగిన ఘటనతో ఉలిక్కిపడ్డ పంజాబ్ రాజకీయ వర్గాలు పంజాబ్లోని జలంధర్ నగరం (Ludhiana City)లో కాల్పుల ఘటన తీవ్ర సంచలనం రేపింది. ఆమ్ ఆద్మీ (AAP) పార్టీకి చెందిన నాయకుడు ...
రక్తపాతపు అంచున పాకిస్తాన్
గత దశాబ్దంలోనే అత్యంత రక్తసిక్తమైన సంవత్సరంగా 2025 పాకిస్తాన్ (Pakistan) చరిత్రలో నమోదయ్యింది. కొత్త సంవత్సరం ఆరంభం కూడా అదే హింసాత్మక బాటలో కొనసాగుతుండటం పాకిస్తాన్ సామాన్య ప్రజల్లో తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది. ...









