varathabyte

Vartha Byte

జనసేన క్రమశిక్షణ కమిటీ ముందుకు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్

రాష్ట్రవ్యాప్తంగా రైల్వే కోడూరు (Railway Koduru) జనసేన ఎమ్మెల్యే(JanaSena MLA) అరవ శ్రీధర్ (Arav Sridhar) వ్యవహారం కీలక మలుపు తిరిగింది. లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఆయన ఈరోజు జనసేన క్రమశిక్షణ కమిటీ ...

2026 టీ20 ప్రపంచకప్‌లో భారత స్క్వాడ్‌

ఫిబ్రవరి 7న ప్రారంభం కానున్న 2026 పురుషుల టీ20 ప్రపంచకప్‌ (2026 Men’s World Cup)లో మొత్తం 20 జట్లు పోటీపడనున్నాయి. ఈ మెగా టోర్నమెంట్‌కు సంబంధించి ఇప్పటికే కొన్ని జట్లు తమ ...

టీడీపీ పాలనలోనూ కల్తీ నెయ్యి సరఫరా – సిట్ సంచలన నివేదిక.

తిరుమల తిరుపతి దేవస్థానంలో (టీటీడీ) (TTD) నెయ్యి కొనుగోళ్లపై సీబీఐ(CBI) నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) (SIT) వెలుగులోకి తెచ్చిన విషయాలు టీడీపీ వర్గాలను ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. సిట్ దాఖలు చేసిన ...

రక్తపాతపు అంచున పాకిస్తాన్

గత దశాబ్దంలోనే అత్యంత రక్తసిక్తమైన సంవత్సరంగా 2025 పాకిస్తాన్ (Pakistan) చరిత్రలో నమోదయ్యింది. కొత్త సంవత్సరం ఆరంభం కూడా అదే హింసాత్మక బాటలో కొనసాగుతుండటం పాకిస్తాన్ సామాన్య ప్రజల్లో తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది. ...

నిన్న‌గాక మొన్న అమెరికా నుంచి వ‌చ్చావ్‌ ఏం చూస్తావ్ త‌డాఖా – బోత్సా ఫైర్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. తెలుగుదేశం ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలను వైసీపీ ...

టీడీపీకి అసహనం పెరిగిపోతుందా? అందులో భాగమే ఈ దాడులా?

సుదీర్గ రాజకీయ అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) పెద్దలకి అసహనం రోజు రోజుకి పెరిగిపోతునట్టు కనిపిస్తుంది. జగన్(Jagan) కన్నా తాము మరిన్ని ఎక్కువ పధకాలు ఇచ్చి సమాంతరంగా అభివృద్ది ...

స్మార్ట్ మీటర్ల షాక్: ఉద్యోగ భద్రత కోసం విజయవాడలో మీటర్ రీడర్ల పోరాటం

విజయవాడ (Vijayawada)లో విద్యుత్ మీటర్ రీడర్ల (Electric Meter Readers) నిరసన ఉద్ధృతంగా కొనసాగుతోంది. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఏపీ విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ (AITUC) ...

రాష్ట్రంలో దాడులు – సీఎం చంద్రబాబుకు ముద్రగడ లేఖ

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో ప్రతిపక్ష నేతలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu)కు రాసిన లేఖ ...

ఏపీ రాష్ట్రంలో కొనసాగుతున్న దాడుల పరంపర

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)‌లో టీడీపీ–జనసేన (TDP–Jana Sena) ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం (Coalition Government) ఏర్పడిన తరువాత రాష్ట్రవ్యాప్తంగా దాడుల వరుసగా నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు, వారి ...