Andhra Politics

అజిత్ పవార్ విమాన ప్రమాదం – రామ్ మోహన్ నాయుడుపై రోహిత్ పవార్ సంచలన ఆరోపణ

మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపిన అజిత్ పవార్ విమాన ప్రమాద ఘటనపై ఆ రాష్ట్ర కర్జట్–జామ్‌ఖేడ్ నియోజకవర్గ ఎమ్మెల్యే రోహిత్ పవార్ తీవ్రంగా స్పందించారు. ఈ ప్రమాదంలో తన పెదనాన్న, మహారాష్ట్ర ఉప ...

ఏఐ ఇంపాక్ట్ సదస్సు నుండి బిల్ గేట్స్ కు రెడ్ ఫ్లాగ్

ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో బిల్ గేట్స్ పాల్గొంటారా లేదా అన్న సందిగ్ధతకు ఎట్టకేలకు ముగింపు పలికింది. నేడు జరగనున్న కీలక ఏఐ సదస్సులో ఆయనకు ద్వారాలు మూసుకుపోయినట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ...

నేటి మధ్యాహ్నం 2 గంటలకు జగన్ ప్రెస్ మీట్

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు నేడు మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించనున్న ప్రెస్ మీట్ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇటీవలి రాజకీయ పరిణామాలపై ఆయన కీలక ...

‘ఐ డోంట్ కేర్’ అంటున్న అంబటి రాంబాబు.

మాజీ మంత్రి, అంబటి రాంబాబు (Ambati Rambabu) జైలు నుండి విడుదల కావడంతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చకు దారి తీసింది. తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి (YSR ...

గంజాయి మత్తులో యువకుడు వీరంగం.

తిరుపతి (Tirupati) జిల్లాలోని రేణిగుంట (Renigunta) ప్రాంతంలో గంజాయి (Cannabis) మత్తులో ఓ యువకుడు కత్తితో (Knife) వీరంగం సృష్టించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. కత్తితో హల్‌చల్ చేస్తూ తనను తాను ...

తిరుమల నెయ్యి కల్తీ చర్చలో కొత్త రచ్చ: బొత్స వ్స్ లోకేశ్

ఏపీ (Andhra Pradesh) శాసనమండలిలో (Legislative Council) తిరుమల నెయ్యి కల్తీ (Tirumala Ghee Adulteration) వ్యవహారంపై చర్చకు వైసీపీకి అవే అడ్డంకులు ఏదురవుతున్నాయి. నిన్న కూడ అదే విషయంపై తీర్మానం ఇచ్చినా, ...

అంబటి రాంబాబుకు రిలీఫ్…లక్కీడ్రా కేసులో బెయిల్

వైసీపీ(YSRCP) మాజీ మంత్రి అంబటి రాంబాబుకు (Ambati Rambabu) మరోసారి కోర్టు నుంచి ఊరట లభించింది. 2023 సంక్రాంతి సంబరాల సందర్భంగా సత్తెనపల్లిలో నిర్వహించిన లక్కీడ్రా కేసు (Lucky Draw Case) లో ...

మదనపల్లి నిందితుడు కులవర్ధన్ ఆత్మహత్య?

రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన మదనపల్లి (Madanapalle) ఘటనలో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. మదనపల్లి పట్టణంలోని నీరు గట్టువారిపల్లిలో (Neeru Gattuvaaripalli) ఏడేళ్ల బాలికపై (7-Year-Old Girl) అత్యాచారం (Rape) చేసి హత్యకు ...

మదనపల్లిలో ఏడేళ్ల బాలిక హత్య… డ్రమ్ములో దాచి దారుణం

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) మరో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. మదనపల్లి (Madanapalle) పట్టణంలోని నీరుగట్టువారిపల్లిలో (Neerugattuvaaripalli) ఏడేళ్ల చిన్నారి రిషిక ప్రియా అదృశ్యం కేసు విషాదాంతమైంది. తొలుత మిస్సింగ్ కేసుగా ...

అసెంబ్లీలో ఉంది… మండలిలో ఎందుకు లేదు? డిజిటల్ అటెండెన్స్‌పై బొత్స ప్రశ్నల వర్షం

శాసనసభలో (Legislative Assembly) డిజిటల్ అటెండెన్స్ (Digital Attendance) వ్యవస్థ అమలు చేసిన ప్రభుత్వం, అదే విధానాన్ని శాసనమండలిలో ఎందుకు అమలు చేయలేదని విపక్ష నేత బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) ప్రశ్నించారు. ...

12314 Next