Andhra Politics
నడిరోడ్డుపై హర్షవీణపై దాడి.. జనసేన నేత నాగేంద్రపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు
రాష్ట్రంలో మహిళల భద్రతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తే ఘటన తిరుపతి జిల్లాలో (Tirupati District) చోటుచేసుకుంది. రైల్వే కోడూరు (Railway Koduru) నియోజకవర్గంలో ఒక మహిళపై నడిరోడ్డుపైనే దాడి జరగడం సంచలనంగా మారింది. ...
అర్ధరాత్రి ఓట్ల మర్మం … ఆంధ్ర ఎన్నికల్లో అసలు ఏమి జరిగింది?
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) 2024 అసెంబ్లీ ఎన్నికలపై (Assembly Elections 2024) కొత్త వివాదాలు తలెత్తుతున్నాయి. అర్ధరాత్రి తర్వాత భారీగా ఓట్లు (Votes) నమోదు కావడం, కేవలం కొన్ని సెకన్లలో ఓటింగ్ జరిగిందనే ...
అమరావతి బిల్లుపై వైసీపీ ఎంపీలు ఫైర్.. 20 నిమిషాల బదులు 5 నిమిషాలే సమయం ఇచ్చారంటూ సుబ్బారెడ్డి ఆరోపణలు
అమరావతికి (Amaravati) వైసీపీ (YSRCP) వ్యతిరేకం కాదని, రాజధాని పేరుతో జరుగుతున్న దోపిడీకి మరియు రైతులకు జరుగుతున్న అన్యాయానికి మాత్రమే వ్యతిరేకమని వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి (Y. V. Subba ...
బీఆర్ నాయుడు రాజీనామా చేయాలి.. భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్.
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధ్యక్షుడు బీఆర్ నాయుడు(B. R. Naidu) తన పదవికి రాజీనామా చేయాల్సిందేనని మాజీ టీటీడీ చైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakaran Reddy) ...
డప్పు కొడుతున్న వృద్దుడిపై చేయి చేసుకున్న అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న
నర్సీపట్నంలో (Narsipatnam) జరిగిన పండగ వేడుకల సంధర్భంగా ఊహించని వివాదానికి స్పీకర్ అయ్యన్న పాతృడు (Ayyanna Patrudu) తెరలేపారు. ఉత్సాహంగా డప్పు కొడుతున్న దళిత (Dalit) వృద్దుడుపై (Elderly man) అసెంబ్లీ స్పీకర్ ...
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని మలుపుతిప్పే ఆర్థిక కారిడార్ – ‘మావిగన్’
నేటి ఆదునిక ప్రపంచంలో పట్టణీకరణ ఒక నగర పరిమితిని దాటి ‘మెగా-రీజియన్’ (Mega-Region) స్థాయికి ఎదుగుతున్న కీలక ధోరణిగా మారింది. ఈ నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రతిపక్ష నేత జగన్ (Jagan) ప్రతిపాదించబడిన ...
ఆరవ శ్రీధర్ బాధితురాలిపై దాడి చేసిన జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర
తిరుపతి జిల్లాలో సంచలనం సృష్టించిన ఘటనలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్రపై తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్కు సంబంధించిన కేసులో బాధితురాలిగా ఉన్న హర్షవీణపై ఆయన ...
అమరావతి బిల్లుపై గందరగోళం – భవిష్యత్తులో మారే అవకాశముందా?
రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తయ్యిన నేపథ్యంలో, ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్కు ప్రత్యామ్నాయంగా ఆంధ్రప్రదేశ్కు శాశ్వత రాజధానిని నిర్ణయించే అవసరం ఏర్పడింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానాన్ని ఆధారంగా చేసుకుని, ...
5 సెంట్ల భూమి కోసం 90 ఏళ్ల వృద్ధురాలి పోరాటం
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ను గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం రాయపూడి గ్రామానికి చెందిన 90 ఏళ్ల వృద్ధురాలు నెల్లూరి శేషగిరమ్మ కలిసి తన ఆవేదనను ...
ప్రజలను ఆశ్చర్యపరిచిన చంద్రబాబు గారి గ్యాస్ వాఖ్యలు ?
చంద్రబాబు (Nara Chandrababu Naidu) గారు నిన్నటిరోజున ఉదయగిరిలో (Udayagiri) నిర్వహించిన పేదల సేవ కార్యక్రమంలో సభలో ప్రసంగిస్తూ, ఏపీలో (Andhra Pradesh) గ్యాస్ సిలిండర్తో (Gas Cylinder) వంట చేయవచ్చని నేనే ...














