Andhra Politics
AP Cabinet: నేడే ఏపీ కేబినెట్..కీలక అంశాలపై చర్చ
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మంత్రి మండలి (Cabinet) ఈరోజు (ఫిబ్రవరి 24) మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం కానుంది. ఈ సమావేశం రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా రాజధాని ప్రాంతానికి సంబంధించిన ...
నేడు YS జగన్ పులివెందుల పర్యటన..పూర్తి షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజల మధ్య చురుకుగా పర్యటిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావిస్తూ, అదే సమయంలో పార్టీ ...
ముద్రగడ తీవ్ర హెచ్చరిక!
మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) నివాసంపై జరిగిన దాడి, అనంతరం ఆయన అరెస్టు అంశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ(YSRCP) నేత ముద్రగడ పద్మనాభం ...
రాజమండ్రి కల్తీపాల ఘటనపై జగన్ దిగ్భ్రాంతి.. బాధ్యులను విడిచిపెట్టొద్దని జగన్ డిమాండ్
రాజమండ్రిలో (Rajahmundry) కల్తీపాలు (Adulterated Milk) తాగి నలుగురు మృతి చెందిన విషాద ఘటన రాష్ట్రాన్ని కలచివేసింది. ఈ ఘటనపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan ...
తిరుమల క్యూ లైన్ లో భక్తురాలిని కాటేసిన పాము
డెస్చ్రిప్తిఒన్: తిరుమల (Tirumala)లో శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ఒక భక్తురాలు పాముకాటుకు (Snake Bite) గురైన సంఘటన కలకలం రేపింది. దర్శనం కోసం 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం (Rs.300 ...
ఈవెంట్లు మీద ఈవెంట్లతో – దూసుకుపోతున్న కూటమి ప్రభుత్వం.
రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు తీవ్రంగా ఉన్నాయని చెబుతున్న కూటమి ప్రభుత్వం (Coalition Government) మరోవైపు వరుస ఈవెంట్లతో (Series of events) ముందుకు దూసుకెళ్తుండడం ఇప్పుడు ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. సంక్షేమ పథకాలకు, ...
రేపటి నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడా పోటీలు.. కెప్టెన్లుగా లోకేష్, మనోహర్
ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) రాజకీయ వేదిక తర్వాత క్రీడా మైదానంలో హోరాహోరీ పోటీలు జరగబోతున్నాయి. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఎమ్మెల్యేలు (MLAs), ఎమ్మెల్సీలకు (MLCs) ప్రత్యేక క్రీడా పోటీలు (Special ...
బస్సుల్లో పోలవరం సందర్శన ఖర్చులకు ప్రభుత్వ సవరణ ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh) పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) సందర్శన కోసం రైతులకు విద్యార్థులకు అందించిన ప్రయాణ సదుపాయాల ఖర్చులపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నీటివనరుల శాఖ నుండి ...
రాజమహేంద్రవరంలో కల్తీ పాలు ? నలుగురు ప్రాణాలు బలి.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలోని రాజమహేంద్రవరం (Rajamahendravaram)లో కల్తీ పాలు (Adulterated Milk) ఘోర విషాదానికి దారి తీశాయనే వార్తలు గుప్పుమన్నాయి. చౌడేశ్వరి నగర్ మరియు వెంకటేశ్వర నగర్ కాలనీల్లో కల్తీ పాలు ...
రైతు సంక్షేమ హామీలు ఎక్కడ? 20 నెలల్లో సున్నా వడ్డీకి రూపాయి లేదు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో సుమారు 62 శాతం మంది ప్రజలు వ్యవసాయం (Agriculture)పై ఆధారపడి జీవిస్తున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇలాంటి వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో రైతులకు(Farmers) అందించే ప్రోత్సాహకాలు, ఆర్థిక సహాయ ...














