Andhra Politics
నాడు అటవీశాఖ అధికారులపై, నేడు టోల్ప్లాజా ఉద్యోగిపై – టీడీపీ ఎమ్మెల్యేపై వరుస కిడ్నాప్ ఆరోపణలు?
నాడు అటవీశాఖ అధికారులపై (Forest Department), నేడు టోల్ప్లాజా (Toll Plaza) ఉద్యోగిపై (Employee) జరిగిన ఘటనలతో శ్రీశైలం నియోజకవర్గంలో (Srisailam Constituency) ఒక సంచలన పరిస్థితి నెలకొంది. టీడీపీ ఎమ్మెల్యే (TDP ...
విశాఖ ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే కుట్ర – సీపీఎం ఆరోపణ
గ్రేటర్ విశాఖ (Visakhapatnam) మున్సిపల్ కార్పొరేషన్ (Municipal Corporation) పరిధిలో ఉన్న ప్రభుత్వ ఆస్తులను (Government Assets) ప్రైవేట్ సంస్థలకు (Private Organizations) అప్పగించే టెండర్ల ప్రక్రియపై సీపీఎం(CPM) తీవ్ర అభ్యంతరం వ్యక్తం ...
కదిరిలో పేలిన గ్యాస్ సిలిండర్లు..నలుగురు మృతి, మరికొందరి పరిస్థితి ఆందోళనకరం (Video)
సత్యసాయి జిల్లాలోని (Sri Sathya Sai District) కదిరి మండలంలో (Kadiri Mandal) ఘోర విషాదం చోటుచేసుకుంది. కుమ్మరవాండ్లపల్లిలో ఓ ఇంట్లో జరిగిన భారీ పేలుడు కారణంగా 4 మంది మృతి చెందగా, ...
ఫిషింగ్ హార్బర్లు మత్స్యకారుల హక్కు – చంద్రబాబు ఆ హక్కుని లాక్కోలేరు – జగన్
రాష్ట్రంలో మత్స్యకారుల హక్కులపై (Fishermen Rights) మరోసారి తీవ్ర చర్చకు దారితీసే విధంగా వైఎస్సార్సీపీ(YSRCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) కీలక ...
నేడు జువ్వలదిన్నెకు వైఎస్ జగన్ పర్యటన..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) నేడు నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెకు (Juvvaladinne) పర్యటించనున్నారు. ఈ ...
కూటమి పాలనలో వైసీపీ నేతలపై కొనసాగుతున్న కక్షసాధింపు ?
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై వేదింపులు (Harassment) కొనసాగుతున్నాయనే ఆరోపణలు మళ్లీ వినిపిస్తున్నాయి. ప్రతిరోజూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అరెస్టుల పేరుతో పార్టీకి చెందిన వ్యక్తులను ...
వలలకు విశ్రాంతి ప్రకటించిన గంగపుత్రులు.
ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా సముద్రంలో చేపల వేటపై ప్రభుత్వం నిషేధాన్ని అమలు చేస్తోంది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు 61 రోజుల పాటు చేపల వేట నిలిపివేయడం ...














