Andhra Politics

రోడ్డెక్కుతున్న ప్రజలు.. కూటమి పాలనపై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం (Coalition Government) అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే ప్రజా వ్యతిరేకత (Public Opposition) పెరుగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికల (Elections) సమయంలో ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని ఆరోపణలు ...

జనసేనలో చిచ్చు.. సొంత ఎమ్మెల్యేపైనే దాడి ఆరోపణలు చేసిన జనసేన నాయకులు!

పశ్చిమ గోదావరి (West Godavari) జిల్లా పోలవరం (Polavaram) నియోజకవర్గంలో జనసేన పార్టీలో (Jana Sena Party) అంతర్గత విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. కొయ్యలగూడెం మండలానికి చెందిన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ...

అవినీతి తిమింగళం బొల్లినేని గాంధీ: రాజకీయ కుట్రదారులకు తానోక ఆయుధం?

తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) అధినేత చంద్రబాబు నాయుడికి (Chandrababu Naidu) అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచిన మాజీ అధికారి బొల్లినేని శ్రీనివాస గాంధీ (Bollineni Srinivasa Gandhi) పేరు మరోసారి వివాదాల ...

సీఐ రాములు నాయక్‌పై కొత్త ఆరోపణలు.. గతంలో వెనుకేసుకొచ్చిన ప్రభుత్వానికి ఇప్పుడు కొత్త చిక్కులు?

గతంలో తెనాలిలో(Tenali) కొందరు యువకులను నడిరోడ్డుపై కూర్చోబెట్టి అరికాళ్లపై లాఠీలతో విచక్షణారహితంగా కొట్టిన ఘటనలో అప్పటి సీఐ రాములు నాయక్ (Ramulu Naik) తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని శారీరక ...

Botsa Satyanarayana: ఏపీ గవర్నర్‌కు బొత్స సత్యనారాయణ లేఖ…!

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) శాసనమండలి (Legislative Council) విపక్షనేత బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు (Abdul Nazeer) లేఖ రాశారు. జూలై 11న నిర్వహించనున్న జేఎన్‌టీయూ-జీవీ (JNTU-GV) ...

పరిపాలనా వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే అధికారులపై ఆగ్రహమా?.. సీఎం చంద్రబాబు తీరుపై పెరుగుతున్న విమర్శలు

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) కూటమి ప్రభుత్వ (Coalition Government) పాలనపై విమర్శలు రోజురోజుకూ తీవ్రతరమవుతున్నాయి. ముఖ్యంగా పరిపాలనా వ్యవహారాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) వ్యవహరిస్తున్న తీరుపై సామాజిక, రాజకీయ వర్గాల్లో ...

ఆక్వా రైతుల సమస్యలపై వైసీపీ గళం.. ఈ నెల 15న భీమవరంలో జగన్ పర్యటన

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 15న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆక్వా రైతులు, ...

కేవీఆర్, రావణ్ భార్యలపై వేదింపులా? కూటమి సర్కారుపై తీవ్ర ఆరోపణలు?

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) కూటమి ప్రభుత్వంపై (Coalition Government) వస్తున్న ఆరోపణలు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారనే కారణంతో విమర్శకులపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారనే ఆరోపణలు ఇప్పటికే వినిపిస్తున్నాయి. కేవీఆర్(KVR) విషయంలో ...

కూటమి పాలనలో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు- ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రజా సంఘాలు

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) కూటమి ప్రభుత్వం (Coalition Government) అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలు(Government Schools), గురుకులాలు(Gurukul Schools), సంక్షేమ వసతి గృహాలు(Welfare Hostels), అంగన్వాడీలు(Anganwadi Centres), కళాశాల హాస్టళ్లలో (College Hostels) ...

అమరావతి ప్రజలకు అభివృద్ధి కాదు.. అప్పుల ప్రాజెక్ట్‌గా మారుతోంది: శైలజానాథ్

ఏపీ (Andhra Pradesh) రాజధాని అమరావతి (Amaravati) నిర్మాణ వ్యయాలపై మాజీ మంత్రి సాకే శైలజానాథ్ (Sake Sailajanath) తీవ్ర ఆరోపణలు చేశారు. రాజధానిలో నిర్మిస్తున్న ఐకానిక్ భవనాల అసలు ఖర్చు ఎంత ...