ఆంధ్ర పోలిటిక్స్
ఏపీ మంత్రులకు మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖలు
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో రాజకీయ వర్గాల్లో కలకలం రేపే ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రానికి చెందిన నలుగురు మంత్రులకు (Four Ministers) మావోయిస్టుల (Maoists) పేరుతో బెదిరింపు లేఖలు (Letters) రావడం తీవ్ర చర్చకు ...
కిడ్నాప్ కేసులో మోహన్ బాబుకు షాక్.. రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరణ
విద్యార్థి నాయకుల కిడ్నాప్ కేసు (Kidnap Case)లో ప్రముఖ నటుడు మోహన్ బాబు (Mohan Babu)కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (Andhra Pradesh High Court)లో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఎంబీయూ యూనివర్సిటీ (MBU ...
ఏపీ అసెంబ్లీ హంగామా… ప్రసంగం, నిరసనల మధ్య వాయిదా
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Assembly Budget Sessions) హంగామా మధ్య ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు సమావేశాలు మొదలయ్యాయి. గవర్నర్ (Governor) అబ్దుల్ నజీర్ (Abdul Nazeer) ఉభయ ...
తెరపైకి మళ్ళీ ప్రతిపక్ష హోదా అంశం.
రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు (State Assembly Sessions) ప్రారంభమైన వేళ ప్రతిపక్ష హోదా (Opposition Status) అంశం మళ్లీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. రాష్ట్రంలో బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన ...
ప్రతిపక్ష హోదాపై మౌనం ఎందుకు? – ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్
రాష్ట్ర రాజకీయాల్లో ప్రతిపక్ష హోదా (Opposition Status) అంశం మళ్లీ వేడెక్కింది. ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ (MLA Tatiparthi Chandrasekhar) మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజల పక్షాన పోరాడుతున్న ఏకైక పార్టీ వైఎస్సార్సీపీనేనని (YSRCP) ...
అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం.. వైఎస్సార్సీపీ ఆందోళన!
రాష్ట్ర అసెంబ్లీలో (State Assembly) ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గవర్నర్ (Governor) ప్రసంగం జరుగుతున్న సమయంలో వైఎస్సార్సీపీ(YSRCP) సభ్యులు నిరసన వ్యక్తం చేస్తూ సభలో ఆందోళనకు దిగారు. ఏపీలో శాంతిభద్రతలను పరిరక్షించాలని నినాదాలు ...
కానరాని మహాప్రస్థానం వాహనం – బైక్పై మృతదేహం తరలింపు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలో కలిచివేసే ఘటన చోటుచేసుకుంది. ఎస్టి సామాజిక వర్గానికి చెందిన నక్క నాగేశ్వరరావు (Nakka Nageswara Rao) (40) గుండెనొప్పితో మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. ...
నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..గవర్నర్ ప్రసంగానికి జగన్ హాజరు?
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలు మరోసారి వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. నేటి నుంచి ప్రారంభమవుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలకు (AP Assembly Sessions) మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ ...
కలల గణాంకాలు – చేదు వాస్తవాలు… ఏపీ ఆర్థిక పరిస్థితిపై జగన్ ఘాటు వ్యాఖ్యలు
చంద్రబాబు (Chandrababu Naidu) ప్రభుత్వం పబ్లిసిటీ (Publicity)కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ, వాస్తవ పనితీరును విస్మరిస్తోందని వైఎస్సార్సీపీ(YSRCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) ...
లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు ఉందని చెప్పాలని నన్ను బెదిరిస్తున్నారు – ప్రో. నాగేశ్వరరావు
దేశవ్యాప్తంగా తిరుమల లడ్డూ ప్రసాదంపై (Tirumala Laddu Prasadam) తీవ్ర చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో, ప్రముఖ విశ్లేషకుడు మరియు మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు (Professor Nageswara Rao) చేసిన వ్యాఖ్యలు రాజకీయ ...














