ఆంధ్ర పోలిటిక్స్
ప్రజా సంపదపై ప్రైవేటు ముద్ర.. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటీకరణ వివాదం.
ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి, సంపద సృష్టి, పెట్టుబడుల ఆకర్షణ పేరుతో ప్రస్తుత కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు తీవ్రమైన చర్చకు దారితీస్తున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రజా ఆస్తులు, ...
పిల్లల పుడితే పైకం.. కుటుంబాల్ని అప్పుల ఊబిలోకి నెట్టే ప్రమాదకర రాజకీయం?
భారతదేశంలో పిల్లలను పెంచడం ఇప్పుడు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు రోజురోజుకూ భారంగా మారుతోంది. ఒకప్పుడు పిల్లల పెంపకం అనేది కుటుంబ బాధ్యతగా భావించబడితే, ఇప్పుడు అది భారీ ఆర్థిక ప్రాజెక్ట్లా మారిపోయిందనే ...
ఆర్టీసీకి ముగింపు పలుకుతున్నారా?.. కూటమి ప్రభుత్వంపై పెరుగుతున్న అనుమానాలు!
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సుల విధానాన్ని అమలు చేస్తున్న తీరుపై తీవ్ర రాజకీయ, సామాజిక చర్చ మొదలైంది. రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా గుర్తింపు పొందిన ఆర్టీసీని క్రమంగా ప్రైవేటీకరణ ...
విశాఖ కొండలకు బొడుగుండు కొట్టేస్తున్న కూటమి ప్రభుత్వం – బొలిశెట్టి విమర్శ.
కూటమి పాలనలో విశాఖపట్నంలో(Visakhapatnam) పెరుగుతున్న పర్యావరణ విధ్వంసంపై జనసేన (Jana Sena) మాజీ నాయకుడు, పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ (Bolisetti Satyanarayana) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సింహాచలం కొండతో (Simhachalam Hill) ...
ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ సంచలన వాఖ్యలు – ఆర్టీసీ ప్రైవేటీకరణ తప్పదా?
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఆర్టీసీ భవిష్యత్తుపై (RTC Future) మరోసారి చర్చకు దారితీసేలా ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ (Konakalla Narayana) చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆర్టీసీని ...
రాష్ట్ర ఖజానాకు భారీ గండి..? రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాజీ ముఖ్యమంత్రి జగన్ ట్వీట్
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై (State Financial Situation) మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ(YSRCP) అధ్యక్షుడు జగన్ (YS Jagan) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ...
పెట్రోల్, డీజిల్ ధరలపై పవన్ కళ్యాణ్ యూటర్న్?
పెట్రోల్(Petrol), డీజిల్ (Diesel) ధరల పెరుగుదలపై (Prices Increase) ప్రజల్లో ప్రభుత్వ విధానాలపై చర్చ మొదలైన నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర ...
బండి భగీరథ్పై లుక్ ఔట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు …5 బృందాలుతో గాలింపు.
బండి భగీరథ్పై (Bandi Bhagirath) నమోదైన పోక్సో కేసులో (POCSO Case) కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేసు తీవ్రత దృష్ట్యా భగీరథ్ దేశం విడిచి వెళ్లకుండా ఉండేందుకు సైబరాబాద్ పోలీసులు లుకౌట్ ...
బోటనీలో 5 మార్కులే… రీవాల్యుయేషన్లో 60కు 60 ? ఏపీ విద్యా వ్యవస్థలో బయటపడిన డొల్లతనం ?
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) విద్యా వ్యవస్థలో (Education System) మూల్యాంకన ప్రక్రియపై మరోసారి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ఏడాది పదో తరగతి ఫలితాల సమయంలో బయటపడిన లోపాలు ఇంకా మరవకముందే, ఇప్పుడు ...














