జాతీయ వార్తలు
భువనేశ్వర్లో ప్రభుత్వ అధికారి ఇంట్లో రూ.4 కోట్ల నగదు స్వాధీనం
లంచం కేసులో మైనింగ్ శాఖకు (Mining Department) చెందిన సీనియర్ అధికారిని ఒడిశా విజిలెన్స్ విభాగం (Odisha Vigilance Department) రెడ్ హ్యాండెడ్గా అరెస్టు చేసింది. ఆ అధికారి ఫ్లాట్ నుంచి రూ.4 ...
‘కేరళం’కి గ్రీన్ సిగ్నల్… ‘బొంగో’కి ఎందుకు రెడ్ సిగ్నల్?కేంద్రంపై మమతా బెనర్జీ విమర్శలు
కేంద్ర ప్రభుత్వం కేరళ రాష్ట్రానికి (Kerala State) అధికారికంగా “కేరళం” (Keralam) అనే పేరు మార్చేందుకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో, మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. దశాబ్దాలుగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి ...
కేరళకు కొత్త పేరుకు కేబినెట్ గ్రీన్సిగ్నల్! కొత్త పేరు ఇదే!?.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అధ్యక్షతన మంగళవారం ఉదయం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో (Central Cabinet Meeting) కేరళ (Kerala) రాష్ట్ర పేరుమార్పు అంశం ప్రధాన చర్చగా మారినట్లు ...
TVK విజయ్ పోటీ ఖరారు..నార్త్ చెన్నై నుంచి రాజకీయ రంగప్రవేశం
రాబోవు తమిళనాడు (Tamil Nadu) ఎన్నికల్లో తమిళగ వెట్ర కళగం (TVK) పార్టీ కీలకంగా మారనుంది. ఇప్పటికే తన సినిమాలతో ప్రేక్షకులను అలరించిన విజయ్ (Vijay) రాజకీయంలోని అడుగు పెట్టి టీవీకే పార్టీని ...
Mukul Roy:రైల్వే మాజీ మంత్రి ముకుల్ రాయ్ కన్నుమూత
తృణమూల్ కాంగ్రెస్ (Trinamool Congress) వ్యవస్థాపక సభ్యుడు, మాజీ రైల్వే మంత్రి ముకుల్ రాయ్ (Mukul Roy) (71) కన్నుమూశారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం కోల్కతాలోని ప్రైవేట్ ఆస్పత్రిలో తుదిశ్వాస ...
ఉగ్రవాది సైఫుల్లా ఎన్కౌంటర్
జమ్మూ & కాశ్మీర్లోని కిష్త్వార్ ప్రాంతంలో భద్రతా దళాలు నిర్వహించిన కీలక ఎన్కౌంటర్లో పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాది సైఫుల్లా హతమయ్యాడు. నిషేధిత ఉగ్ర సంస్థ జైష్-ఎ-మహమ్మద్ కు చెందినవాడిగా గుర్తించబడిన ఈ ఉగ్రవాది, ...
Mumbai: ముంబైలో రద్దీ సమయంలో కూలిన మెట్రో పిల్లర్.. పలువురికి గాయాలు
ముంబై (Mumbai) నగరంలో మరో నిర్మాణ ప్రమాదం ఆందోళన కలిగించింది. మహారాష్ట్ర (Maharashtra) రాజధాని ముంబైలోని ములుండ్ (Mulund) ప్రాంతంలో మెట్రో రైలుకు (Metro Rail Pillar) సంబంధించిన పిల్లర్ ఒక్కసారిగా కూలిపోవడంతో ...
Lashkar-e-Taiba: ఢిల్లీనే లక్ష్యంగా ఉగ్ర హెచ్చరికలు… భారత్ను ముక్కలు చేస్తామంటూ లష్కరే ప్రగల్భాలు
ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) ద్వారా గట్టి బుద్ధి చెప్పినా పాకిస్తాన్ (Pakistan)కు చెందిన ఉగ్రవాద సంస్థలు తమ ధోరణిని మార్చుకోవడం లేదు. భారత్ చేపట్టిన దాడుల్లో లష్కరే తోయిబా (Lashkar-e-Taiba) మురిడ్కే ...
జగన్నాథ రథచక్రాలు వస్తున్నయ్ – రాజ్యసభలో కమల్ హాసన్
రాజ్యసభలో తన తొలి ప్రసంగంతోనే మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ (Kamal Haasan) రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు. శ్రీశ్రీ కవిత జగన్నాథ రథచక్రాలు (Jagannatha Rathachakralu) వస్తున్నయ్ అంటూ, ...
జలంధర్లో సంచలనం: గురుద్వారా వద్ద ఆప్ నాయకుడిపై కాల్పులు.. ఒబెరాయ్ హత్య
మోడల్ టౌన్లో జరిగిన ఘటనతో ఉలిక్కిపడ్డ పంజాబ్ రాజకీయ వర్గాలు పంజాబ్లోని జలంధర్ నగరం (Ludhiana City)లో కాల్పుల ఘటన తీవ్ర సంచలనం రేపింది. ఆమ్ ఆద్మీ (AAP) పార్టీకి చెందిన నాయకుడు ...














