తెలుగు
రష్యన్ మహిళలతో ఎఫైర్లు – తప్పు ఒప్పుకున్న బిల్ గెట్స్
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం, బిల్ గెట్స్(Bill Gates) తాజాగా చేసిన బహిరంగ వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో సంచలనంగా మారాయి. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలపై ఆయన చేసిన ప్రకటనలను వాల్ ...
భువనేశ్వర్లో ప్రభుత్వ అధికారి ఇంట్లో రూ.4 కోట్ల నగదు స్వాధీనం
లంచం కేసులో మైనింగ్ శాఖకు (Mining Department) చెందిన సీనియర్ అధికారిని ఒడిశా విజిలెన్స్ విభాగం (Odisha Vigilance Department) రెడ్ హ్యాండెడ్గా అరెస్టు చేసింది. ఆ అధికారి ఫ్లాట్ నుంచి రూ.4 ...
భక్తి మార్గం – సమాజంలో శాంతి, ఐక్యతకు పునాది: వైఎస్ జగన్
కడప (Kadapa) జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లె (Vempalle) మండలం నందిపల్లి నందీశ్వర ఆలయంలో (Nandiswara Temple) నూతన విగ్రహ ప్రతిష్ఠ మరియు కుంభాభిషేక మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో మాజీ ...
జాతరలో దారుణం: రెండు నెలల పసిపాప మృతి – కేటీఆర్ ఆందోళన
నాగర్కర్నూల్ (Nagar Kurnool) జిల్లాలోని కుమ్మెర మల్లన్న(Kummer Mallanna) జాతరలో (Festival) జరిగిన ఘోర సంఘటనలో రెండు నెలల చిన్న పసిపాప (Baby Girl) ప్రాణాలు కోల్పోయిన ఘటనపై రాష్ట్ర రాజకీయ వర్గాలు ...
మళ్లీ పార్టీలోకి వస్తే చెప్పుతో కొడతా: కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి (Kethireddy Venkataramireddy) తీవ్ర వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు. పార్టీ నాయకులతో (Party Leaders) జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, కష్టకాలంలో పార్టీని వదిలి వెళ్లిన ...
హైదరాబాద్లో యువ యూట్యూబర్ కోమలి ఆత్మహత్య
హైదరాబాద్(Hyderabad) రాయదుర్గం పరిధిలో ప్రముఖ యూట్యూబర్ (YouTuber) కోమలి(Komali) ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య (Suicide) చేసుకుంది. మణికొండ చిత్రపురి కాలనీలో తన మామ ఇంట్లో ఉంటోంది. ...
IRR కేసులో కొత్త మలుపు.. “విచారణకు సిద్ధమా?” అంటూ చంద్రబాబుకు ఆళ్ల రామకృష్ణారెడ్డి సవాల్
ఇన్నర్ రింగ్ రోడ్ (IRR) (Inner Ring Road) కేసులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (Alla Ramakrishna Reddy) సంచలన విషయాలను బయటపెట్టారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ కేసులో ...
‘కేరళం’కి గ్రీన్ సిగ్నల్… ‘బొంగో’కి ఎందుకు రెడ్ సిగ్నల్?కేంద్రంపై మమతా బెనర్జీ విమర్శలు
కేంద్ర ప్రభుత్వం కేరళ రాష్ట్రానికి (Kerala State) అధికారికంగా “కేరళం” (Keralam) అనే పేరు మార్చేందుకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో, మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. దశాబ్దాలుగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి ...
శ్రీకాకుళం జిల్లాలో డయేరియా.. ఇద్దరు మృతి
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో డయేరియా తాండవం చేస్తోంది. ఇటీవల గుంటూరు, విజయవాడలో కలకలం సృష్టించగా, తాజాగా శ్రీకాకుళం జిల్లాలో (Srikakulam District) డయేరియా (diarrhea) విజృంభిస్తోంది. ఇప్పటికే ఈ వ్యాధితో ఒకరు ...














