varathabyte

Vartha Byte

గిరిజన ఆశ్రమ పాఠశాలలో రికార్డింగ్ డాన్సుల కలకలం

విద్యార్థులకు సామాజిక బాధ్యతలు నేర్పాల్సిన చోట విద్యా వ్యవస్థను అపహాస్యం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కురుపాం మండలం నీలకంఠాపురంలో ఉన్న గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత బాలుర పాఠశాల (Tribal ...

తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.

తిరుమల (Tirumala) మొదటి ఘాట్ రోడ్డు (First Ghat Road)లో ప్రమాదం చోటుచేసుకుంది. నాలుగో మలుపు వద్ద వేగంగా వస్తున్న బుల్లెట్ బైక్, ఎదురుగా ఉన్న బస్సు కిందకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ...

కూటమి ప్రభుత్వ బెదిరింపులకి వెనక్కి తగ్గేది లేదు – కాకాణి గోవర్ధన్ రెడ్డి

కూటమి ప్రభుత్వ (Alliance Government) అక్రమాలపై రాజీలేని పోరాటం కొనసాగిస్తామని వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (Kakani Govardhan Reddy) స్పష్టం చేశారు. అవసరమైతే ప్రాణాలైనా అర్పిస్తాం గానీ అన్యాయాలకు ...

కుల వివక్షపై నాగబాబు కీలక వ్యాఖ్యలు.. ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చ

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో కుల రాజకీయాలు మరోసారి తీవ్ర చర్చకు దారి తీశాయి. ప్రతి వ్యక్తి ఏదో ఒక కులంలో పుడతాడన్నది సహజమే. కానీ అదే కులాన్ని రాజకీయ లాభాలకు వాడుకోవడం వల్ల ...

వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు పై పీటీ వారెంట్ అస్త్రం,

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి (YSRCP) చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu)పై పీటీ వారెంట్ జారీ అయింది. గతంలో మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ ...

లడ్డూలో ఫ్యాట్ ఉందని నిరూపిస్తారా? కూటమి నేతలకు వెల్లంపల్లి శ్రీనివాస్ సూటి సవాల్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) నేత వెల్లంపల్లి శ్రీనివాస్ (Vellampalli Srinivas) లడ్డూ వ్యవహారంలో చంద్రబాబు ప్రభుత్వం (Chandrababu Naidu Government) చేసిన తప్పులను ఇప్పటికీ ఒప్పుకునే పరిస్థితి కనిపించడం లేదని విమర్శించారు. ...

ఫీజు రీయింబర్స్మెంట్‌ బకాయిలపై అసెంబ్లీలో స్పష్టత ఇవ్వాలి – ఎస్ఎఫ్ఐ

రాష్ట్రవ్యాప్తంగా ఉన్నత విద్య అభ్యసిస్తున్న లక్షలాది మంది విద్యార్థులకు సంబంధించిన రూ.7000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్‌ (Fee Reimbursement), స్కాలర్షిప్‌ (Scholarships) బకాయిలు గత రెండు సంవత్సరాలుగా విడుదల కాకుండా నిలిచిపోయాయని భారత ...

కోకో రైతుల సహనానికి పరీక్ష? ధరల పతనంపై ప్రభుత్వానికి తుది హెచ్చరిక!

గత వైఎస్ జగన్ ప్రభుత్వ (YS Jagan Government) హయాంలో కోకో గింజల (Cocoa Beans) కిలో ధర రూ.1,050 వరకు ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ, ప్రస్తుత పరిస్థితుల్లో కొనుగోలు కంపెనీలు ...

దేవరపల్లి ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ విద్యార్థుల అస్వస్థత

పోలవరం జిల్లా (Polavaram District) రంపచోడవరం నియోజవర్గంలోని మారేడిమిల్లి మండలం దేవరపల్లి ఆశ్రమ పాఠశాలలో (Devarapalli Ashram School) ఫుడ్ పాయిజనింగ్ (Food Poisoning) ఘటన చోటుచేసుకుని 91 మంది విద్యార్థులు అస్వస్థతకు ...

కనీస ఫ్యాట్‌ కూడా లేని హెరిటేజ్‌ పెరుగు – లక్ష జరిమానా!

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu) సొంత సంస్థగా పేరుగాంచిన హెరిటేజ్‌ ఫుడ్స్‌ (Heritage Foods) మరోసారి వివాదాల కేంద్రంగా నిలిచింది. ఆ సంస్థ తయారు చేసి ...