English
కరూర్ తొక్కిసలాట కేసు..బాధిత కుటుంబాలకు ఉద్యోగాలపై హైకోర్టు గ్రీన్ సిగ్నల్!
కరూర్ తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 41 మంది బాధితుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలన్న తమిళనాడు ప్రభుత్వ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ మధ్యంతర ఊరటనిచ్చింది. ఉద్యోగాల నియామకాలపై స్టే ...
సీఐ రాములు నాయక్పై కొత్త ఆరోపణలు.. గతంలో వెనుకేసుకొచ్చిన ప్రభుత్వానికి ఇప్పుడు కొత్త చిక్కులు?
గతంలో తెనాలిలో కొందరు యువకులను నడిరోడ్డుపై కూర్చోబెట్టి అరికాళ్లపై లాఠీలతో విచక్షణారహితంగా కొట్టిన ఘటనలో అప్పటి సీఐ రాములు నాయక్ తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని శారీరక శిక్షలు విధించే ...
Botsa Satyanarayana: ఏపీ గవర్నర్కు బొత్స సత్యనారాయణ లేఖ…!
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్కు లేఖ రాశారు. జూలై 11న నిర్వహించనున్న జేఎన్టీయూ-జీవీ తొలి స్నాతకోత్సవాన్ని విశాఖపట్నంలో కాకుండా విజయనగరంలో నిర్వహించాలని ఆయన విజ్ఞప్తి ...
ఫిల్మ్నగర్లో అర్ధరాత్రి బీభత్సం.. నటుడు ధర్మ ఇంట్లోకి దూసుకెళ్లిన లగ్జరీ కారు!
ఫిల్మ్నగర్లో గురువారం అర్ధరాత్రి భారీ కారు ప్రమాదం కలకలం రేపింది. అతివేగంగా దూసుకొచ్చిన ఓ లగ్జరీ కారు అదుపుతప్పి ప్రముఖ నటుడు ధర్మ నివాసంలోకి దూసుకెళ్లింది. సినీ ప్రముఖులు నివసించే ప్రాంతంలో జరిగిన ...
Lenin Review: అక్కినేని అఖిల్ ‘లెనిన్’ ఓవర్శీస్ రివ్యూ..సినిమా ఎలా ఉంది?
అక్కినేని అఖిల్ హీరోగా నటించిన లెనిన్ సినిమా ఈ రోజు థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలు కాకపోయినా మంచి ఆసక్తి మధ్య విడుదలైన ఈ చిత్రానికి ఓవర్సీస్ ప్రేక్షకుల నుంచి ...
ప్రముఖ నటుడు శోభన్బాబు సతీమణి శాంతకుమారి కన్నుమూత!
తెలుగు సినీ పరిశ్రమలో ‘సోగ్గాడు’గా చిరస్థాయిగా గుర్తింపు పొందిన దివంగత నటుడు శోభన్బాబు సతీమణి శాంతకుమారి గురువారం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. 96 ఏళ్ల శాంతకుమారి గత కొంతకాలంగా వయోధిక ఆరోగ్య సమస్యలతో ...
పరిపాలనా వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే అధికారులపై ఆగ్రహమా?.. సీఎం చంద్రబాబు తీరుపై పెరుగుతున్న విమర్శలు
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ పాలనపై విమర్శలు రోజురోజుకూ తీవ్రతరమవుతున్నాయి. ముఖ్యంగా పరిపాలనా వ్యవహారాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరుపై సామాజిక, రాజకీయ వర్గాల్లో ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఒక పాలకుడికి అత్యంత అవసరమైన ...
ఆక్వా రైతుల సమస్యలపై వైసీపీ గళం.. ఈ నెల 15న భీమవరంలో జగన్ పర్యటన
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 15న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆక్వా రైతులు, ...









