Andhra Politics

మధ్యాహ్న భోజన నాణ్యతలో లెక్కకు మించి ఫిర్యాదులు

ప్రభుత్వ పాఠశాలల్లో (Government Schools) విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం (Midday Meal) నాణ్యతపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రుచి, శుచిత్వం, నాణ్యత మరియు పోషక విలువలతో కూడిన ఆహారం ...

అధికారంలో ఉండగా మరింత జోరుగా పవన్ సినిమా కెరీర్

ఎన్నికల సమయంలో “అధికారాన్ని ఇస్తే నా సమయం అంతా ప్రజాసేవకే అంకితం చేస్తాను” అంటూ ప్రజల ముందు హామీ ఇచ్చిన జనసేన అధినేత మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), ...

ప్రభుత్వ నిర్ణయాలతో సొంత సంస్థలకు లాభాల బాట?

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా అధికారంలో ఉన్న నాయకులకు లేదా వారి కుటుంబాలకు చెందిన ...

పిఠాపురంలో ఫ్లెక్సీ వివాదం – వర్మ ఆగ్రహం

పిఠాపురం మున్సిపాలిటీలో జరిగిన ఒక చిన్న సంఘటన స్థానిక రాజకీయాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. పారిశుద్ధ కార్మికుల శిక్షణ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కారణంగా తెలుగుదేశం పార్టీ నేత వర్మ ...

హెరిటేజ్‌కు భారీ రాయితీలు? కేబినెట్ నిర్ణయంపై రాజకీయ దుమారం!

ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సంస్థ హెరిటేజ్ ఫుడ్స్‌కు ప్రభుత్వం భారీ రాయితీలు మంజూరు చేసిన విషయం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర ...

లోకేష్ వైఫల్యానికి హెడ్ మాస్టర్ బలి – పేర్ని నాని

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నాణ్యతపై వస్తున్న ఆరోపణలు మరింత తీవ్ర రాజకీయ చర్చకు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ నేత పేర్ని నాని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌పై తీవ్ర ...

సమావేశాలకు డుమ్మా… శాఖల బాధ్యతలపై నిర్లక్ష్యమా? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యవహారంపై ప్రశ్నలు

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వద్ద నాలుగు కీలక మంత్రిత్వ శాఖలు ఉండటం నాడే రాజకీయ వర్గాల్లోనే కాక ప్రజల్లో కూడా ...

లడ్డూలో జంతు కొవ్వు అంటారా..? మీరు నిపుణులా అని పిటిషనర్‌ను ప్రశ్నించిన సుప్రీంకోర్టు

తిరుమల లడ్డూ వివాదంపై (Tirumala Laddu Controversy) సుప్రీంకోర్టులో (Supreme Court) కీలక పరిణామం చోటుచేసుకుంది. లడ్డూల్లో జంతు కొవ్వు(Animal Fat) లేదా రసాయనాలు (Chemicals) కలిసినట్లు జరుగుతున్న ప్రచారంపై దాఖలైన పిటిషన్‌ను ...

ఏపీ హైకోర్టులో కొత్త న్యాయమూర్తి.. జస్టిస్ లిసా గిల్ ప్రమాణ స్వీకారం

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో (Andhra Pradesh High Court) కీలక పరిణామం చోటుచేసుకుంది. కొత్త న్యాయమూర్తిగా లిసా గిల్‌ (Lisa Gill) ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతిలో జరిగిన కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ...

జువ్వలదిన్నె హార్బర్‌ను ప్రవేటు పరం చేస్తున్నారా?

రాష్ట్రవ్యాప్తంగా 555 మత్స్యకార గ్రామాల్లో (Fishermen Villages) సుమారు 6.8 లక్షల మంది మత్స్యకారులకు ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం (YSRCP Government) సుమారు రూ.3,500 కోట్ల వ్యయంతో పది ...