Andhra Politics
మూతపడుతున్న పాఠశాలలు.. తగ్గిపోతున్న విద్యార్థులు.. ఏపీలో ఆందోళనకరంగా మారుతున్న విద్యా వ్యవస్థ
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర విద్యా వ్యవస్థలో ఆందోళనకర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని తాజా గణాంకాలు సూచిస్తున్నాయి. 2024–25 నుంచి 2025–26 విద్యా సంవత్సరాల మధ్య రాష్ట్రంలో 664 ప్రభుత్వ పాఠశాలలు ...
సీఎం చంద్రబాబుతో మాట్లాడిన పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య..!
పోలవరం (Polavaram) జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. రంపచోడవరం (Rampachodavaram) మండలానికి చెందిన పదో తరగతి విద్యార్థిని (10th Class Student) ముర్రం శివాని (Murram Shivani) ఉరివేసుకుని మృతి చెందడంతో ప్రాంతంలో ...
చంద్రబాబు తీరుతో బోండా ఉమా అసహనం? టీడీపీలో కాపు నేతల అసంతృప్తి పెరుగుతోందా?
టీడీపీ ఎమ్మెల్యే (TDP MLA) బోండా ఉమామహేశ్వరరావు (Bonda Umamaheswara Rao) వ్యవహారం ఇప్పుడు అధికార పార్టీలో కీలక చర్చకు దారితీసింది. దివంగత కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) ...
కాక్రోచ్ నిరసనల్లో కూటమి నేతల పిల్లలు?.. నీట్ ఉద్యమం తర్వాత ప్రభుత్వానికి కొత్త తలనొప్పి!
నీట్-యుజి పేపర్ లీక్ (NEET-UG Paper Leak) వివాదంపై దేశవ్యాప్తంగా ఐదు వారాల పాటు సాగిన విద్యార్థుల ఉద్యమం (Students Protest Movement) అనంతరం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra ...
Botsa Satyanarayana:డీఎస్సీ స్కాంపై సీబీఐ విచారణ జరగాలి..లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి!
కూటమి ప్రభుత్వం (Alliance Government) ప్రజల సమస్యలను (People Problems) పూర్తిగా గాలికొదిలేసి కేవలం పబ్లిసిటీ స్టంట్లతో (Publicity Stunts) కాలం గడుపుతోందని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) ...
డొక్కా సీతమ్మ పేరుతో పిల్లలకు కలుషిత భోజనమా? కూటమి పాలనలో పెరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలు!
ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) కూటమి ప్రభుత్వం (Alliance Government) అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలు (Government Schools), గురుకులాలు(Gurukul Schools), సంక్షేమ వసతి గృహాలు (Welfare Residential Hostels), అంగన్వాడీలు, కళాశాల ...
డీఎస్సీ అవకతవకలపై ఎవరు భాధ్యత తీసుకుని రాజీనామా చేస్తారు? జగన్ ప్రశ్న!
ఏపీలో డీఎస్సీ పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకలపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మరోసారి స్పందించారు. ఢిల్లీలో నీట్ ప్రశ్నపత్రం లీకేజీ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ...
ఢిల్లీలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. ఇక ఏపీలో నారా లోకేష్పై ఒత్తిడి పెరుగుతుందా? డీఎస్సీ అక్రమాలపై రాజకీయ వేడి!
ఢిల్లీలో (Delhi) నీట్ పరీక్షల (NEET Examinations) నిర్వహణపై వచ్చిన విమర్శలు, విద్యార్థి ఉద్యమాల (Student Protests) నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) రాజీనామా (Resignation) చేసిన ...
కూటమి పెట్టుబడుల డొల్లతనం బట్టబయలు – ఎంఓయూ చేసుకున్న సంస్థ ఎండీ అరెస్ట్
ఆంధ్రప్రదేశ్లో(Andhra Pradesh) భారీ పెట్టుబడులు(Investments), వేలాది ఉద్యోగాల పేరుతో కూటమి ప్రభుత్వం (Coalition Government) ప్రచారం చేసిన ప్రాజెక్టులపై (Projects) కొత్త సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రూ. 76,250 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రభుత్వం ...
నేడే తొలి ఏకాదశి.. తెలుగు వారి తొలి పండగ.. ఈ విశేషాలు తెలుసా?
తెలుగు సంవత్సరంలో (Telugu Year) పండగల సందడి మొదలయ్యే తొలి శుభదినం తొలి ఏకాదశి (First Ekadashi). ఆషాఢ శుక్ల పక్ష ఏకాదశిని శయని ఏకాదశిగా కూడా పిలుస్తారు. ఏడాదిలో వచ్చే 24 ...














