Andhra Politics

కూటమి ప్రభుత్వం కోతల ప్రభుత్వంగా మారిందా?

రాష్ట్రంలో సంక్షేమ పథకాల (Welfare Schemes) అమలులో కోతలు విధించడం, కొన్ని కీలక పథకాల కోసం సరిపడా నిధులు కేటాయించకపోవడం వంటి అంశాలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan Mohan ...

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై జగన్ సంచలన వివరాలు

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో పలు ...

తిరుమలలో కనిపించని టీటీడీ చైర్మన్? వైసీపీ వినూత్న నిరసన!

తిరుమలలో (Tirumala) మరోసారి వివాదాలు రాజుకుంటున్నాయి. టీటీడీ (TTD) పరిపాలన భవనం (Administrative Building) ఎదుట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) వినూత్న నిరసన కార్యక్రమాన్ని (Innovative Protest Program) చేపట్టింది. ఇటీవల వరుస ...

అసెంబ్లీలో ఆత్మస్తుతి, పరనిందలేనా? కూటమి ప్రభుత్వంపై జగన్ విమర్శ.

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో మరోసారి అసెంబ్లీ సమావేశాల (Assembly Sessions) ప్రాముఖ్యతపై చర్చ చెలరేగింది. కూటమి ప్రభుత్వం (Alliance Government) ఇప్పటికే మూడు బడ్జెట్‌లను ప్రవేశపెట్టగా, దాదాపు 16 రోజుల పాటు ...

ప్రభుత్వ బడుల్లో అధ్వాన్నంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం.

ప్రభుత్వ పాఠశాలల్లో (Government Schools) అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంపై (Dokka Seethamma Mid-Day Meal Scheme) మరోసారి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం ...

Ys Jagan: నేడు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ కీలక ప్రెస్‌మీట్‌.

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) ఈ రోజు మీడియాతో సమావేశం కానున్నారు. తాడేపల్లిలోని (Tadepalli) పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉదయం ...

నాటకాలకి ఉన్న సమయం కల్తీ పాల బాధితులని పట్టించుకోవడానికి లేదా? – మార్గాని భరత్

రాజమండ్రిలో జరిగిన కల్తీ పాల ఘటనపై రాజకీయ వాదనలు మరింత వేడెక్కుతున్నాయి. బొల్లినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ ...

రేపు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ కీలక ప్రెస్ మీట్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తి రేకెత్తించే పరిణామాల మధ్య వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ కీలక ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రేపు (11.03.2026, బుధవారం) ఉదయం ...

పరకామణి ఘటనలపై టీడీపీ మీడియా ద్వంద నీతి?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల పరకామణి వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా రెండు వేర్వేరు ప్రభుత్వాల కాలంలో జరిగిన దొంగతనాలపై టీడీపీ అనుకూల మీడియా కథనాలు మరియు కూటమి నేతల రాజకీయ వ్యాఖ్యలు ...

అద్దె అడిగితే బెదిరింపులు… మదనపల్లి జనసేన నేతపై ఫిర్యాదుల వెల్లువ

మదనపల్లిలో (Madanapalle) జనసేన పార్టీ (Jana Sena Party) స్టేట్ జాయింట్ సెక్రటరీ & రాష్ట్ర ఏపీఐఐసీ డైరెక్టర్ గా ఉన్న మై ఫోర్స్ మహేశ్ (My Force Mahesh) పై తీవ్ర ...