Andhra Politics

జగన్ కదిలితేనే ప్రజా సమస్యలు పరిష్కారమవుతున్నాయా? ప్రజల్లో జోరుగా చర్చ!

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) కూటమి ప్రభుత్వానికి (Coalition Government) ప్రజలు స్పష్టమైన ప్రజా మద్దతుతో అధికార బాధ్యతలు అప్పగించినప్పటికీ, ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ఆశించిన స్థాయిలో స్పందించడం లేదనే అభిప్రాయం క్రమంగా బలపడుతోంది. ...

గాదె సాయికృష్ణ, క్రాంతికుమార్ కేసులుపై NHRCకి వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు ఫిర్యాదు..!

విజయవాడలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ (Gade Sai Krishna) అదృశ్యం, లాకప్ డెత్ (Lockup Death) ఆరోపణలు మరియు కృష్ణలంక పోలీస్ స్టేషన్ (Krishnalanka Police Station) సీఐ నాగరాజు(CI Nagaraju) ...

అత్త చనిపోవాలంటూ దేవుడికి మొర…. రూ.20 నోటుపై కోడలి వింత కోరిక!

అత్తను తల్లిలా భావించి గౌరవించాలని పెద్దలు ఎప్పటి నుంచో చెబుతుంటారు. పెళ్లి తర్వాత అత్తామామలనే తల్లిదండ్రులుగా భావిస్తూ కుటుంబాన్ని ముందుకు నడిపించాలని సూచిస్తుంటారు. అయినప్పటికీ అత్తా కోడళ్ల(Mother-in-law and Daughter-in-law) మధ్య చిన్న ...

1-2 కేసులు ఉంటే ప్రాణాలు తీసేస్తారా?.. సాయికృష్ణ లాకప్ డెత్‌పై గుడివాడ అమర్నాథ్ తీవ్ర ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) సంచలనం సృష్టించిన సాయికృష్ణ (Sai Krishna) లాకప్ డెత్ (Lockup Death) ఘటనపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ...

పవన్ కళ్యాణ్ భూముల వివాదం.. బెంగళూరు కోర్టు ఆదేశాలు.. తోలివెలుగు రఘు స్పందన!

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు(Pawan Kalyan) సంబంధించి తెలంగాణలోని జాన్వాడ (Janwada) కోడి చెరువు (Kodi Cheruvu) భూముల వివాదం (Land Dispute) కొత్త మలుపు తిరిగింది. ఈ భూముల ...

ఒక లాకప్ డెత్‌తో సీఎం పదవే పోయింది? ఇప్పుడు ఏపీలో మళ్లీ చర్చకు వచ్చిన ఆ చారిత్రక కేసు ఏమిటి?

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) విజయవాడ (Vijayawada) కృష్ణలంకలో (Krishnalanka) చోటుచేసుకున్న గాదె సాయికృష్ణ (Gade Sai Krishna) లాకప్ డెత్ ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ ఘటనపై రాజకీయ, సామాజిక వర్గాల ...

గాదె సాయికృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించిన జగన్.. సీబీఐ దర్యాప్తుకు డిమాండ్..

విజయవాడలో (Vijayawada) సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ (Gade Sai Krishna) కేసులో వైఎస్సార్‌సీపీ(YSRCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ (YS Jagan Mohan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం సాయంత్రం ...

చీకటి శాశ్వతం కాదు..వెలుగు తప్పకుండా వస్తుంది..త్వరలోనే పాదయాత్ర ప్రారంభిస్తా: వైఎస్ జగన్

రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజలు ఎన్నడూ చూడని విధంగా అత్యంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ...

కృష్ణలంక సీఐ నాగరాజు వెనుక ఎవరి అండ..? సాయికృష్ణ తర్వాత మరో యువకుడి మృతితో సంచలన ఆరోపణలు!

కృష్ణలంక (Krishnalanka) మాజీ సీఐ(CI) నాగరాజుపై (Nagaraju) మరోసారి తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గాదె సాయికృష్ణ (Gade Sai Krishna) లాకప్ డెత్ (Lockup Death) కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతున్న వేళ, ...

ప్రతిపక్షం గుర్తు చేస్తే కాని స్పందించరు? కూటమి ప్రభుత్వంపై పెరుగుతున్న విమర్శలు!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం (Coalition Government) అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజా సమస్యల (Public Issues) కంటే సొంత రాజకీయ వ్యవహారాలపైనే ఎక్కువ దృష్టి పెడుతోందనే విమర్శలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రజలు ...