Andhra Politics

ఏపీలో పాలు, నీళ్ళు కూడా కలుషితం – ప్రజారోగ్యం ప్రభుత్వానికి పట్టదా – జగన్

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ (Y. S. Jagan Mohan Reddy) తన సోషల్ మీడియా కాతా ద్వారా హలో ఇండియా అంతూ స్పందించారు. ...

అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య

పెట్టుబడులు పెరగడం, వరుసగా మూడేళ్లపాటు పంట దిగుబడి లేకపోవడం… చివరకు అప్పుల ఊబిలో చిక్కుకుని ఓ యువ రైతు (Young Farmer) ప్రాణాలు తీసుకున్న విషాద ఘటన కర్నూలు జిల్లాలోని (Kurnool District) ...

చిలుకూరు బాలాజీ ధర్మసేనాని సౌందర రాజన్ ఇకలేరు!

ఆధ్యాత్మిక లోకంలో ఒక శకం ముగిసింది. చిలుకూరు బాలాజీ గుడి (Chilkur Balaji Temple) ప్రధాన అర్చకులు, దేవాలయాల స్వయంప్రతిపత్తి కోసం అలుపెరగని పోరాటం చేసిన ధీశాలి డాక్టర్ ఎం.వి. సౌందర రాజన్ ...

మరొక సారి లూథ్రాకు ఫీజు చెల్లించిన ప్రభుత్వం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విధానాల కారణంగా రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోందని అనేక మంది ఆర్థిక నిపుణులు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తున్నట్లు స్పష్టమైన ఆధారాలు కనిపించడంలేదని రాజకీయ ...

బ్రెయిన్ స్ట్రోక్‌తో ఆసుపత్రిలో బొత్స సత్యనారాయణ…

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయ వర్గాల్లో ఆందోళన నెలకొంది. వైసీపీ (YSRCP) సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ (Brain ...

సాగునీటి ప్రాజెక్టుల ఘనత తమదే అంటున్న సీఎం చంద్రబాబు వాఖ్యల్లో నిజమెంత?

రాష్ట్ర అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టులపై (Irrigation Projects) జరిగిన ప్రత్యేక చర్చలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రాజకీయ ...

మరోసారి చంద్రబాబు ఇరుకున పడ్డారా ? గతంలో టీటీడీకి హెరిటేజ్ నెయ్యి సరఫరా?

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ...

పేరుకే డొక్కా సీతమ్మ భోజన పధకం – నాన్యతలేమితో ఎండుతున్న చిన్నారుల డొక్కలు

ఆంధ్రప్రదేశ (Andhra Pradesh) రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం (Alliance Government) ఏర్పడిన నాటి నుండే మధ్యాహ్న భోజన పథకం (Midday Meal Scheme) అమలు రోజురోజుకి అద్వానంగా తయ్యారైందనే విమర్శలు సర్వత్రా వ్యక్తమౌతున్నాయి. ...

తిరుమల 1000 స్తంభాల మండపం కూల్చివేతపై టెంపుల్ యాక్టివిస్ట్ సూటి ప్రశ్నలు

తిరుమలలోని (Tirumala) 1000 స్తంభాల మండపం (1000 Pillared Hall) కూల్చివేతపై మరోసారి చర్చ మొదలైంది. తమిళనాడుకు (Tamil Nadu) చెందిన టెంపుల్ యాక్టివిస్ట్ (Temple Activist) రంగరాజన్ (Rangarajan) లేవనెత్తిన సూటి ...

AP: తూర్పుగోదావరిలో మరో దారుణం..మైనర్ బాలికపై అత్యాచారయత్నం

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) చిన్నారులపై దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. నాలుగేళ్ల బాలికపై 70 ఏళ్ల వృద్ధుడు అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన మరువక ముందే తూర్పుగోదావరి జిల్లాలో మరో అమానుష సంఘటన వెలుగులోకి వచ్చింది. ...