Andhra Politics
విశాఖలో మత్స్యకార కుటుంబాలకు జగన్ పరామర్శ.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం విశాఖలో బోటు ప్రమాద బాధిత మత్స్యకార కుటుంబాలను పరామర్శించారు. ఆయన రాకతో నగరంలో భారీగా పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు తరలివచ్చారు. జబ్బర్తోటలో ...
జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ఎంట్రీతో టీడీపీలో చీలిక అనివార్యమా? నారా వర్సెస్ నందమూరి పోరుకు తెరలేస్తుందా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ పేరు హాట్ టాపిక్గా మారింది. ఆయన త్వరలోనే రాజకీయ రంగప్రవేశం చేయబోతున్నారనే ప్రచారం మీడియా వర్గాలు, సోషల్ మీడియాలో విస్తృతంగా సాగుతోంది. ఈ ప్రచారానికి బలం ...
కూటమి పాలనపై సొంత మనుషుల్లోనే తీవ్ర వ్యతిరేకత?
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న పలు టెలివిజన్ చానళ్లలో విశ్లేషకులుగా కనిపించిన కొందరు మాజీ అధికారులు, జర్నలిస్టులు, రాజకీయ వ్యాఖ్యాతలు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ...
విశాఖలో వరుస విషాదాలు.. బాధితులకు భరోసాగా మరోసారి విశాఖకు జగన్! కూటమి పాలనపై పెరుగుతున్న ప్రశ్నలు
రెండేళ్ల కూటమి పాలనలో విశాఖపట్నంలో వరుస ప్రమాదాలు, పరిపాలనా వైఫల్యాలపై విమర్శలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రమాదాలు జరిగిన ప్రతిసారీ బాధితులను పరామర్శించేందుకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యధికంగా పర్యటించిన నగరం కూడా ...
ఫలించిన జగన్ కల.. పిడుగురాళ్ల మెడికల్ కాలేజీకి ఎంబీబీఎస్ సీట్లు మంజూరు!
రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయడంతో పాటు నాణ్యమైన ఉచిత వైద్యం(Free Healthcare), వైద్య విద్యను (Medical Education) అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో వైయస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan ...
చంద్రబాబు ప్రభుత్వానికి షాక్.. బోడిగుండు కొట్టించుకుని ఉద్యోగులు నిరసన !
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగుల అసంతృప్తి మరోసారి బహిర్గతమైంది. ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు వినూత్నంగా గుండు చేయించుకుని, “ఉద్యోగులకు చంద్రన్న బోడిగుండు” అంటూ ప్లకార్డులతో నిరసన చేపట్టారు. ఎన్నికల ముందు ...
రైతుల ప్రాణాలను బలితీసుకుంటున్న రాజధాని నిర్మాణ ప్రాజెక్ట్?
ఆంధ్రప్రదేశ్ రాజధాని (Andhra Pradesh Capital) ప్రాంతంలో మరో రైతు (Farmer) మృతి తీవ్ర చర్చకు దారితీసింది. ఉండవల్లి (Undavalli) గ్రామానికి చెందిన రైతు గుంటక పద్మారెడ్డి (Guntaka Padma Reddy) మృతి ...
కూటమిలో మొదలైన లుకలుకలు?.. చంద్రబాబు నాయకత్వంపై సొంత నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారా?
ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే (NDA) కూటమి ప్రభుత్వంలో (Alliance Government) రెండేళ్లు పూర్తికాకముందే అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ప్రారంభంలో కార్యకర్తల ...
Tirupati: తిరుపతిలో కలకలం..డ్రగ్స్ కేసులో టీటీడీ ఉద్యోగి అరెస్ట్!
తిరుపతి డ్రగ్స్ కేసు (Tirupati Drugs Case) ఆధ్యాత్మిక నగరంలో తీవ్ర కలకలం రేపుతోంది. ఇటీవల వెలుగులోకి వచ్చిన అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా కేసులో రేణిగుంట పోలీసులు (Renigunta Police) చేపట్టిన దర్యాప్తులో ...














