Andhra Politics

అగోడ యాప్‌లో తిరుమల గదుల విక్రయం.. టిటిడిపై భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)(TTD) వసతి గదుల బుకింగ్ (Accommodation Rooms Booking) వ్యవహారంలో భారీ లోపాలు చోటుచేసుకున్నాయని మాజీ టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) ఆరోపించారు. ...

సముద్రంలో గల్లంతైన మత్స్యకారులపై మంత్రి వ్యాఖ్యలతో ఉద్రిక్తత.. ప్రభుత్వ నిర్లక్ష్యంపై విశాఖ హార్బర్‌లో ఆందోళన!

విశాఖపట్నం (Visakhapatnam) తీరంలో జరిగిన బోటు ప్రమాదంలో (Boat Accident) ఆరుగురు మత్స్యకారులు (Fishermen) గల్లంతైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ విషాద ఘటన అనంతరం ప్రభుత్వం, అధికార యంత్రాంగం ...

తిరుపతిలో వైఎస్సార్‌కు ఘన నివాళి.. మావిగన్‌పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి (Y.S Rajasekhara Reddy) జయంతి సందర్భంగా తిరుపతిలోని (Tirupati) ఆయన విగ్రహానికి మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ(YSRCP) సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) ...

ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత.. వైఎస్సార్ పాలన నేటికీ ఆదర్శమే!

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయ చరిత్రలో (History) మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి (వైఎస్ఆర్) (Dr. Y. S. Rajasekhara Reddy – YSR) పాలన ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచిపోయింది. ...

రావణ్ కేసులో ఏబీ వెంకటేశ్వరరావు వ్యాఖ్యలు… జనసేనను కార్నర్ చేశారా? లేక టీడీపీ డ్యామేజ్ కంట్రోలా?

జోసెఫ్ రావణ్ (Joseph Ravan అరెస్ట్ మరియు ఆయనపై ఉగ్రవాద నిరోధక చట్టం (యూఏపీఏ) (UAPA) ప్రయోగించడంపై మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు (AB Venkateswara Rao) చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ ...

తెరపై చంద్రబాబు, పవన్.. అసలు కథ నడిపేది ఆయనేనా? పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు!

మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) కూటమి ప్రభుత్వంపై (Coalition Government) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని హోంగార్డుల (Home Guards) సమస్యలను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని ఆయన ఆరోపించారు. ...

హెరిటేజ్‌కు షాక్ – వినియోగదారులను తప్పుదారి పట్టించేలా ప్రకటనలంటూ – ఎఫ్ఎస్ఎస్ఐ నోటీసులు.

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) కుటుంభ డెయిరీ సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్‌కు (Heritage Foods Limited) భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఐ) (FSSAI) నోటీసులు జారీ ...

భోగాపురం నిర్వాసితుల ఆగ్రహం.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని నిలదీసిన టీడీపీ నేత!

భోగాపురం (Bhogapuram) ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (International Airport) ప్రాజెక్టు కారణంగా నిర్వాసితులైన బాధితులకు నష్టపరిహారం (Compensation) ఇప్పటికీ అందకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి ...

నాపై జనసేన సోషల్ మీడియా ట్రోలింగ్ చేస్తోంది” – సుగాలి పార్వతి దేవి ఆవేదన

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) సంచలనం సృష్టించిన సుగాలి ప్రీతి కేసుకు (Sugali Preethi Case) తొమ్మిదేళ్లు గడిచినా న్యాయం కోసం తన పోరాటం కొనసాగుతూనే ఉందని బాధితురాలి తల్లి(Mother) పార్వతి దేవి (Parvathi Devi) ...

జగన్‌ను ఆశ్రయించిన ఉపాధ్యాయ సంఘాలు.. కేంద్రంపై ఒత్తిడి తెస్తానని జగన్ హామీ!

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) కూటమి ప్రభుత్వ (Coalition Government) పరిపాలనా విధానాల (Administrative Policies) వల్ల నష్టపోయామని భావిస్తున్న వివిధ వర్గాల ప్రజలు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని (YS Jagan ...