English

నేడే మహా శివరాత్రి.. ఓం నమఃశివాయ నినాదాలతో నామస్మరణతో మార్మోగుతున్న శైవ క్షేత్రాలు.

మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువజామునే పవిత్ర స్నానాలు ఆచరించిన భక్తులు పరమశివుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయాలు అంతటా ఓం ...

జనసేనలో ఉన్నా.. జగన్ కే దండం పెడతా అంటున్న ఎమ్మెల్సీ!

కైకలూరు నియోజకవర్గానికి (Kaikaluru Constituency) చెందిన జనసేన (Jana Sena Party) ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ (Jayamangala Venkataramana) తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మండలిలో వైసీపీ నేతల ...

జూనియర్ ఎన్టీఆర్ తల్లిగారిపై దూషణలు – నారా లోకేష్ స్టేట్మెంట్ ఎక్కడ? వైసీపీ ప్రశ్న?

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో మాటల యుద్ధం మరోసారి తీవ్రరూపం దాల్చింది. ఇటీవల అసెంబ్లీలో రాష్ట్రంలో అసభ్య భాషను సహించబోమని ప్రకటించిన నారా లోకేష్(Nara Lokesh) వ్యాఖ్యలతో పాత వివాదాలు మళ్లీ వెలుగులోకి ...

అప్పులపై మళ్ళీ మారిన కూటమి మాట – నికరమైన లెక్క ఏదీ ?

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర అసెంబ్లీలో (Assembly) అప్పుల అంశం మరోసారి తీవ్ర చర్చకు దారి తీసింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా ...

Mumbai: ముంబైలో రద్దీ సమయంలో కూలిన మెట్రో పిల్లర్.. పలువురికి గాయాలు

ముంబై (Mumbai) నగరంలో మరో నిర్మాణ ప్రమాదం ఆందోళన కలిగించింది. మహారాష్ట్ర (Maharashtra) రాజధాని ముంబైలోని ములుండ్ (Mulund) ప్రాంతంలో మెట్రో రైలుకు (Metro Rail Pillar) సంబంధించిన పిల్లర్ ఒక్కసారిగా కూలిపోవడంతో ...

పాన్ ఇండియా మార్కెట్‌పై ఫుల్ ఫోకస్… ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ స్ట్రాటజీ

బాలీవుడ్‌లో సంచలన విజయాన్ని సాధించిన ధురంధర్ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ‘ధురంధర్ 2’ (Dhurandhar 2)పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. మార్చి 19న పాన్ ఇండియా (Pan India) స్థాయిలో తెలుగు, తమిళ, ...

పాకిస్థాన్ మ్యాచ్ ముందు భారత్ జోష్… హార్దిక్ మాన్ ఆఫ్ ది మ్యాచ్, ఇషాన్ కిషన్ ఫన్నీ కామెంట్స్ వైరల్!

టీ20 వరల్డ్‌కప్ 2026లో భారత్–పాకిస్థాన్ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ, భారత్ జట్టు నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో దూసుకెళ్లింది. 93 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన ...

కొత్తగూడెం మేయర్ పోరులో సంచలనం.. కేటీఆర్ ఫోన్ కాల్‌తో మారిన రాజకీయ సమీకరణాలు!

కొత్తగూడెం (Kothagudem) మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ (Mayor) ఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో సమీకరణాలు క్షణక్షణం మారుతున్నాయి. ఈ కీలక సమయంలో కేటీఆర్(KTR) ...

తొలి దళిత ముఖ్యమంత్రి సంజీవయ్యకు జగన్ నివాళి

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) చరిత్రలోనే కాకుండా దేశ రాజకీయ చరిత్రలో కూడా ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన మహనీయుడు దామోదరం సంజీవయ్య (Damodaram Sanjivayya). రాష్ట్రానికి తొలి దళిత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి అణగారిన ...

ఆర్యవైశ్యుల ఆత్మగౌరవాన్ని కాపాడాలి? వారిపై వేధింపులను ఆపాలి – వైసీపీ డిమాండ్.

రాష్ట్రంలో అధికార మార్పు తర్వాత ఆర్యవైశ్యులపై (Arya Vysyas) అన్యాయాలు, వివక్ష పెరిగాయని తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. వైసీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) అధ్యక్షతన ...