English

కుర్చీ కోసం ఆ దళిత డాక్టర్‌ను ఎలా పావుగా వాడుకున్నారు..? చివరికి బయటపడ్డ సంచలన నిజాలు!

అధికార కుర్చీ కోసం రాజకీయ పార్టీలు ఎంతదూరమైనా వెళ్తాయా..? ఒక సామాన్య ప్రభుత్వ డాక్టర్ (Government Doctor) వ్యక్తిగత ఉద్రేకాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారా..? నర్సీపట్నం మత్తు డాక్టర్ సుధాకర్ (Sudhakar) ...

పశ్చిమ బెంగాల్‌లో కొత్త రూల్‌.. ఇక మదర్సాల్లో తప్పనిసరిగా ‘వందేమాతరం’

పశ్చిమ బెంగాల్‌ (West Bengal)లో ప్రభుత్వం మారిన తర్వాత పాలనా వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా సీఎం సువేందు అధికారి (Suvendu Adhikari) మరో కీలక నిర్ణయం తీసుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో ...

APSFTVTDC: ఏపీ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు కొత్త కమిటీ.. చైర్మన్‌గా పి.భరత్ భూషణ్

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం సినీ, టెలివిజన్, రంగస్థల కళల అభివృద్ధికి కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు (AP State Film, Television ...

పాకిస్తాన్‌లో పుల్వామా సూత్రధారి హతం.. అజ్ఞాత వ్యక్తుల కాల్పులతో కలకలం

పాకిస్తాన్‌లో(Pakistan) మరోసారి అజ్ఞాత వ్యక్తుల దాడులు సంచలనం సృష్టిస్తున్నాయి. భారత వ్యతిరేక ఉగ్రవాద కార్యకలాపాల్లో (Anti-India Terrorism) కీలక పాత్ర పోషించిన పుల్వామా దాడి (Pulwama Attack) సూత్రధారుల్లో ఒకడైన బుర్హాన్ హమ్జా ...

ప్రశ్నిస్తే ‘పేటీఎం’ ముద్రేనా..? ఏపీలో విశ్లేషకులపై వరుసగా జరుగుతున్న సోషల్ దాడులు?

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో ఇటీవలి కాలంలో ఒక ఆందోళనకర పరిస్థితి రూపుదిద్దుకుంటోందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ విధానాలను, పాలనలోని లోపాలను లేదా ప్రజాస్వామ్య పరిరక్షణకు సంబంధించిన అంశాలను ఎవరైనా ప్రశ్నిస్తే ...

గొడ్డలి పార్టీ ఎవరిది..? జగన్ ఒక్క ప్రశ్నతో టీడీపీ వ్యూహం తలకిందులైందా!

తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) తనకు ఉన్న మీడియా బలాన్ని ఉపయోగించి ప్రత్యర్థులపై వివిధ రకాల బ్రాండింగ్‌లు చేస్తూ రాజకీయంగా ముందుకు సాగిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీతో(BJP) విభేదాల సమయంలో ...

మా తాతను హత్య చేసింది టీడీపీ కాదా?.. జగన్ సంచలన వ్యాఖ్యలు

అమరావతి (Amaravati) రాజధాని నిర్మాణాల పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) భారీ స్థాయిలో అవినీతి, దోపిడీ జరుగుతోందని వైఎస్సార్సీపీ (YSRCP) అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు ...

Bandi Bhagirath Case: బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్ట్.. మరో సెక్షన్ యాడ్ చేసిన పోలీసులు

బండి భగీరథ్ కేసు (Bandi Bhagirath Case)లో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ఇప్పటికే పోక్సో కేసుతో (POCSO Case) పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదైన నేపథ్యంలో.. తాజాగా పోలీసులు ...

కేబినెట్ మీటింగ్‌లోనైనా కళ్లు తెరవండి.. ధాన్యం కొనుగోళ్లపై సీఎం రేవంత్‌కు కేటీఆర్ ఫైర్!

రాష్ట్రంలో ధాన్యం (Paddy) కొనుగోళ్ల (Procurement) వ్యవహారం తీవ్ర సంక్షోభంగా మారిందని, రైతులు (Farmers) కొనుగోలు కేంద్రాల వద్ద నరకయాతన అనుభవిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ...