ఆంధ్ర పోలిటిక్స్
ఫీజు రీయింబర్స్మెంట్పై అసత్యాలా లోకేష్ -? వైఎస్సార్సీపీ ఘాటు ప్రశ్నలు!
విద్యార్థుల (Students) భవిష్యత్తుతో ముడిపడిన ఫీజు రీయింబర్స్మెంట్ (Fee Reimbursement) పథకం అంశంపై ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) శాసనమండలిలో (Legislative Council) తీవ్ర రాజకీయ వాగ్వాదం చోటుచేసుకుంది. మంత్రి నారా లోకేష్(Nara Lokesh) ...
ఆంధ్రప్రదేశ్లో మంత్రులకు మావోయిస్టుల బెదిరింపు.. 99 శాతం ఫేక్?
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని నలుగురు కేబినెట్ మంత్రులకు (Cabinet Ministers) మావోయిస్టుల (Maoists) పేరుతో బెదిరింపు లేఖలు (Threat Letters) వచ్చాయని వార్తలు వెలువడగా, ఇంటెలిజెన్స్ డీజీ మహేష్ చంద్ర లడ్డా (DG ...
కుల సర్టిఫికేట్ వివాదానికి తెర – సుప్రీంలో పుష్పశ్రీవాణిదే విజయం!
మాజీ డిప్యూటీ సీఎం, పాముల పుష్పశ్రీవాణి (Pamula Pushpa Sreevani) గారి ఎస్టీ కుల వివాదానికి (Caste Dispute) సంబంధించి సాగిన న్యాయపోరాటానికి అత్యున్నత న్యాయస్థానంలో తుది ముగింపు లభించింది. గతంలో ఆమె ...
మహాశివరాత్రి కానుకగా భక్తులకు బిగ్ రిలీఫ్.. శ్రీశైలంలో టోల్ ఫీజు ఫ్రీ!
మహాశివరాత్రి (Maha Shivaratri) పర్వదినం సందర్భంగా శ్రీశైల (Srisailam)క్షేత్రం ఆధ్యాత్మిక కాంతులతో మెరిసిపోతోంది. విద్యుద్దీపాలతో వెలుగొందుతున్న ఈ శైవక్షేత్రానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. స్వామి అమ్మవార్ల దర్శనం కోసం రోజురోజుకూ రద్దీ పెరుగుతున్న ...
సంక్షేమ హాస్టళ్లలో నిర్లక్ష్యం – విద్యార్థులను కొరికిన ఎలుకలు
ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో (Kasturba Gandhi Balika Vidyalaya – KGBV) సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. హాస్టల్లో నివసిస్తున్న 11 నుంచి 12 మంది ...
తిరుమల నెయ్యి కాంట్రాక్టు వెనుక హెరిటేజ్ సిండికేట్? వైసీపీ సంచలన ఆరోపణలు.
తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామివారి పవిత్ర లడ్డూ ప్రసాదానికి (Laddu Prasadam) వినియోగించే నెయ్యి కాంట్రాక్టు వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైఎస్సార్సీపీ(YSRCP) నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి ...
99 పైసలకే వేల కోట్ల భూములా? –వరుదు కళ్యాణి
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం (Alliance Government) పరిశ్రమల పేరుతో విలువైన భూములను (Lands) కారు చౌకగా కట్టబెడుతోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి (Varudu Kalyani) తీవ్ర విమర్శలు గుప్పించారు. హైదరాబాదులో ఎకరానికి ...
కూటమి ప్రభుత్వం స్కామ్ల మయం: జగన్
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం (Coalition Government) స్కామ్ల మయంగా మారిందని మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ (YS Jagan Mohan Reddy) తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. ఎక్కడికక్కడ యథేచ్ఛగా దోపిడీ జరుగుతోందని, ప్రజల ...
మండలి వేదికగా లడ్డూ వివాదంలో వాస్తవాలు ప్రజలకి తెలియచేయాలి – జగన్ దిశానిర్దేశం!
వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మాజీ ముఖ్యమంత్రి మరియు పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి (Sri YS Jagan Mohan Reddy) కీలక సమావేశం నిర్వహించారు. రాబోయే మండలి ...














అంబటి రాంబాబు తల్లిని తిడితే ఒకటి… మీ తల్లిని అంటే ఒకటా: ఎమ్మెల్సీ బొత్స
ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) మండలిలో మాట్లాడుతూ, “అంబటి రాంబాబు (Ambati Rambabu) తల్లిని తిడితే ఒకటి… మీ తల్లిని అంటే ఒకటా?” అని ప్రశ్నించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై ...