ఆంధ్ర పోలిటిక్స్

Ambati Rambabu: పెట్రో ధరలపై రిక్షా తొక్కి అంబటి రాంబాబు నిరసన.. “లవ్ క్యాష్” అంటూ లోకేష్‌పై సెటైర్లు!

గుంటూరులో (Guntur) పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ వైసీపీ నేతలు భారీ ఆందోళన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) రిక్షా Rickshaw) తొక్కుతూ ...

పిడుగుల ముప్పు పెరుగుతోంది.. తెలుగు రాష్ట్రాలకు హై అలర్ట్!

భారత్‌లో (India) ఇప్పుడు ప్రకృతి విపత్తుల కంటే ఎక్కువ ప్రాణాలు తీస్తున్నది పిడుగులేనని తాజా గణాంకాలు చెబుతున్నాయి. రాత్రి వేళల్లో ఒక్కసారిగా ఉరుములు (Thunder), మెరుపులతో (Lightning Flashes) ఆకాశం చీలిపోతున్న దృశ్యాలు ...

Byreddy Siddharth Reddy: మంత్రి టీజీ భరత్‌పై బైరెడ్డి ఫైర్.. “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు” అంటూ సంచలన ఆరోపణలు!

కర్నూలులో (Kurnool) వైసీపీ (YSRCP) నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి (Byreddy Siddharth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై విమర్శలు చేసే వారికి మంత్రి టీజీ భరత్ (TG Bharat) బహుమతులు ...

13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్.. కానీ సీఎం మనవడికి యూట్యూబ్ ఛానల్..?

ఆధునిక సమాజంలో సోషల్ మీడియా (Social Media) వినియోగం విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రపంచంలోని అనేక దేశాలు మైనర్లుగా ఉన్న చిన్నారులపై (Minors) సోషల్ మీడియా వినియోగానికి కఠిన పరిమితులు విధిస్తున్నాయి. అదే ...

ప్రజా సంపదపై ప్రైవేటు ముద్ర.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటీకరణ వివాదం.

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి, సంపద సృష్టి, పెట్టుబడుల ఆకర్షణ పేరుతో ప్రస్తుత కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు తీవ్రమైన చర్చకు దారితీస్తున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రజా ఆస్తులు, ...

పిల్లల పుడితే పైకం.. కుటుంబాల్ని అప్పుల ఊబిలోకి నెట్టే ప్రమాదకర రాజకీయం?

భారతదేశంలో పిల్లలను పెంచడం ఇప్పుడు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు రోజురోజుకూ భారంగా మారుతోంది. ఒకప్పుడు పిల్లల పెంపకం అనేది కుటుంబ బాధ్యతగా భావించబడితే, ఇప్పుడు అది భారీ ఆర్థిక ప్రాజెక్ట్‌లా మారిపోయిందనే ...

ఆర్టీసీకి ముగింపు పలుకుతున్నారా?.. కూటమి ప్రభుత్వంపై పెరుగుతున్న అనుమానాలు!

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఎలక్ట్రిక్‌ బస్సుల విధానాన్ని అమలు చేస్తున్న తీరుపై తీవ్ర రాజకీయ, సామాజిక చర్చ మొదలైంది. రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా గుర్తింపు పొందిన ఆర్టీసీని క్రమంగా ప్రైవేటీకరణ ...

విశాఖ కొండలకు బొడుగుండు కొట్టేస్తున్న కూటమి ప్రభుత్వం – బొలిశెట్టి విమర్శ.

కూటమి పాలనలో విశాఖపట్నంలో(Visakhapatnam) పెరుగుతున్న పర్యావరణ విధ్వంసంపై జనసేన (Jana Sena) మాజీ నాయకుడు, పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ (Bolisetti Satyanarayana) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సింహాచలం కొండతో (Simhachalam Hill) ...

ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ సంచలన వాఖ్యలు – ఆర్టీసీ ప్రైవేటీకరణ తప్పదా?

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఆర్టీసీ భవిష్యత్తుపై (RTC Future) మరోసారి చర్చకు దారితీసేలా ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ (Konakalla Narayana) చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆర్టీసీని ...

రాష్ట్ర ఖజానాకు భారీ గండి..? రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాజీ ముఖ్యమంత్రి జగన్‌ ట్వీట్

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై (State Financial Situation) మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ(YSRCP) అధ్యక్షుడు జగన్‌ (YS Jagan) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ...