ఆంధ్ర పోలిటిక్స్
అమరావతి నిర్మాణంలో క్విడ్ ప్రో కో ఆరోపణలు?
రాజధాని అమరావతి నిర్మాణాల చుట్టూ మొదటి నుండి అనేక అవినీతి ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. అధిక ధరలకు టెండర్లు కట్టబెడుతున్నారని, మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరుతో కమీషన్లు కాజేస్తున్నారని, ఇక అరా కొరా పనులకైతే ...
కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం.. కారుపై బోల్తా పడ్డ ట్యాంకర్, బీఎండబ్ల్యూ నుజ్జునుజ్జు
ఎన్టీఆర్ జిల్లా (NTR District) కంచికచర్ల మండలం కీసర టోల్ప్లాజా (Keesara Toll Plaza) వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Severe Road Accident) చోటుచేసుకుంది. అతివేగంగా వచ్చిన ఒక సిమెంట్ ట్యాంకర్ ...
తుగ్లక్ చర్య ఆరోపణలు ఎవరికి వర్తిస్తాయి?
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో రాజధాని (Capital) అంశం మరోసారి వేడెక్కింది. మాజీ ముఖ్యమంత్రి జగన్ (Y. S. Jagan Mohan Reddy) ప్రతిపాదించిన మావిగన్ కారిడార్ (MAVIGUN Corridor) ఆలోచన చుట్టూ ...
వరుస వివాదాల్లో మాచర్ల పోలీస్ స్టేషన్ !
మాచర్ల పట్టణ పోలీస్ స్టేషన్ (Macherla Town Police Station) వరుస వివాదాలతో మరోసారి వార్తల్లో నిలిచింది. ఇప్పటికే గత నెలలో ప్రేమ వివాహం (Love Marriage) చేసుకున్న ఓ జంట కేసులో ...
కస్టడీ నుంచి పరారీ యత్నం..ఖాజీపేట ప్రేమోన్మాదిపై పోలీసుల కాల్పులు, కడపలో ఉద్రిక్తత
కడప జిల్లాలో (Kadapa District) సంచలనం సృష్టించిన యువతి (young woman) హత్య కేసులో (Murder Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఖాజీపేటలో (Khajipet) యువతిని గొంతుకోసి హత్య చేసిన కేసులో ...
తిరుమలలో మరో కలకలం… టీటీడీ పాలకమండలిపై వరుస వివాదాలు.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి (TTD Governing Board) మరోసారి వివాదాల కేంద్రంగా మారింది. ఇప్పటికే వరుస సంఘటనలతో విమర్శలను ఎదుర్కొంటున్న పాలకమండలి, తాజాగా కొత్త వివాదంలో చిక్కుకోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా ...
చంద్రబాబుకు ఓటేసి ప్రజలు నాలుగోసారి మోసపోయారు..! గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (Andhra Pradesh Politics) మరోసారి మాటల యుద్ధం ముదిరింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP)సీనియర్ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) సీఎం చంద్రబాబుపై (Nara Chandrababu Naidu) ...
షర్మిల డైవర్షన్ రాజకీయాలపై అనుమానాలు!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో(Andhra Pradesh Politics) ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు కొత్త చర్చలకు దారితీస్తున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల (Y. S. Sharmila) తీసుకుంటున్న నిర్ణయాలు, ఆమె వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర ...
తెలంగాణలో ముగిసిన మావోయిస్టు శకం? ఒకేసారి 42 మంది లొంగుబాటు.. డీజీపీ సంచలన ప్రకటన
తెలంగాణలో మావోయిస్టు (Telangana Maoist) ఉద్యమానికి పెద్ద దెబ్బ తగిలింది. దశాబ్దాలుగా కొనసాగుతున్న సాయుధ పోరాటానికి ముగింపు పలుకుతూ 42 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు (42 Maoists Surrendered). రాష్ట్ర ...
రాష్ట్రంలో పెరుగుతున్న ప్రేమోన్మాదుల ఘటనలు – దిశ యాప్ నిర్వీర్యం ఫలితమా ?
రాష్ట్రంలో ప్రేమోన్మాదుల హింస మళ్లీ భయానక స్థాయికి చేరుకుంది. తాజాగా వైఎస్సార్ కడప జిల్లాలో (YSR Kadapa District) మైదుకూరు (Mydukur) నియోజకవర్గంలో విద్యార్థిని కీర్తనను (Keerthana) పెళ్లికి ఒప్పుకోలేదనే కారణంతో దారుణంగా ...














