తెలుగు
థియేటర్లో అభిమానులతో కలిసి ‘ధురంధర్: ది రివెంజ్’ సినిమాను చూసిన డార్లింగ్ ప్రభాస్
ఇండియన్ బాక్సాఫీస్ను కుదిపేస్తున్న ‘ధురంధర్: ది రివెంజ్’ (Dhurandhar: The Revenge) భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. విడుదలైనప్పటి నుంచి ఈ సినిమా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ వేగంగా ముందుకు సాగుతోంది. ఇదే ...
మెగాస్టార్ సినిమా విశ్వంభర రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) హీరోగా, దర్శకుడు మల్లిడి వశిష్ట (Mallidi Vassishta) తెరకెక్కిస్తున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం విశ్వంభరపై (Vishwambhara) ఎట్టకేలకు కీలక అప్డేట్ బయటకు వచ్చింది. చాలా ...
3 రాష్ట్రాల్లో ప్రశాంత పోలింగ్.. భారీగా ఓటింగ్, శాతం ఎంత నమోదైందంటే?
కేరళ (Kerala), అస్సాం(Assam), పుదుచ్చేరిలో (Puducherry) ఎన్నికల పోలింగ్ (Election Polling) ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్లో ప్రజలు భారీగా పాల్గొంటున్నారు. ఎండలను లెక్కచేయకుండా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు ...
“మావిగన్” ముందు తేలిపోతున్న కూటమి వాదన ?
రాష్ట్ర రాజకీయాల్లో మావిగన్ (Mavigan) ప్రతిపాదన చుట్టూ కొత్త చర్చ మొదలైంది. ఈ ప్రతిపాదనపై సమగ్ర చర్చ జరగాల్సిన సమయంలో, దానిని ట్రోలింగ్తో పక్కదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ...
నారీశక్తి బిల్లుకు మద్దతివ్వండి.. వికసిత్ భారత్ కోసం మోడీ పిలుపు
దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలంటే మహిళల భాగస్వామ్యం అత్యంత కీలకమని ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) అన్నారు. 2047 నాటికి భారత్ను(India) వికసిత్ భారత్గా (Viksit Bharat) తీర్చిదిద్దాలన్న లక్ష్యాన్ని ...
దివంగత నేత వైఎస్సార్ గారి పాదయాత్రకు 23 ఏళ్లు.. YS.జగన్ భావోద్వేగ ట్వీట్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత Y. S. Rajasekhara Reddy చేపట్టిన చారిత్రాత్మక పాదయాత్రకు 23 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ ...
జనసేనలో మరొక కీచక పర్వం…
జనసేన పార్టీలో (Janasena Party) మరోసారి మహిళా వేదింపుల (Women Harassment) ఆరోపణలు వెలుగులోకి రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే పలువురు నేతలపై మహిళలను మోసం చేసిన కేసులు బయటపడిన ...
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పై జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్లో ప్రసారమైన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు మరియు వారి కుటుంబ సభ్యులపై చేసిన వ్యాఖ్యలు అత్యంత అసభ్యకరంగా, అవమానకరంగా ఉన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ...
అమరావతి కాంట్రాక్టులపై ముదురుతున్న వివాదం?
అమరావతి రాజధాని నిర్మాణం చుట్టూ మరోసారి తీవ్రమైన వివాదం చెలరేగుతోంది. వైఎస్సార్సీపీ అధినేత జగన్ చేసిన ఆరోపణలు ఈ ప్రాజెక్ట్పై కొత్త అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ఆయన ప్రకారం, అమరావతి ప్రజల రాజధాని కాదని, ...














