తెలుగు
కూటమి పాలనలో వైసీపీ నేతలపై కొనసాగుతున్న కక్షసాధింపు ?
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై వేదింపులు (Harassment) కొనసాగుతున్నాయనే ఆరోపణలు మళ్లీ వినిపిస్తున్నాయి. ప్రతిరోజూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అరెస్టుల పేరుతో పార్టీకి చెందిన వ్యక్తులను ...
వలలకు విశ్రాంతి ప్రకటించిన గంగపుత్రులు.
ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా సముద్రంలో చేపల వేటపై ప్రభుత్వం నిషేధాన్ని అమలు చేస్తోంది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు 61 రోజుల పాటు చేపల వేట నిలిపివేయడం ...
తారక్తో మళ్లీ స్క్రీన్ షేర్ చేయనున్న ఆలియా భట్
గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ (NTR) మరియు దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్రం పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్పై సినీ వర్గాల్లో ...
అమెరికా–ఇరాన్ మళ్లీ చర్చలు సిద్ధం..? ఈసారి వేదిక ఎక్కడ అన్నది హాట్ టాపిక్
అమెరికా(United States)–ఇరాన్ (Iran) మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలమైన తర్వాత మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. పాకిస్తాన్ (Pakistan) రాజధాని ఇస్లామాబాద్లో (Islamabad) జరిగిన చర్చలు ఎలాంటి ఒప్పందం లేకుండానే ముగియడంతో పరిస్థితి ...
Chinta Mohan: అమరావతి అందరికీ నచ్చడం లేదు.. తిరుపతిని రాజధాని చేయాలని చింతా మోహన్ డిమాండ్
ఆంధ్రప్రదేశ్ రాజధాని (Andhra Pradesh Capital) అంశం మళ్లీ హాట్ టాపిక్గా మారింది. కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ (Chinta Mohan) చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారి తీశాయి. ...
సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా
బిహార్ (Bihar) రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar) తన పదవికి రాజీనామా చేశారు. కేబినెట్ సమావేశం (Cabinet Meeting) అనంతరం గవర్నర్ను (Governor) కలిసి అధికారికంగా ...
జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్: మత్స్యకారుల ఆశలపై కూటమి ప్రభుత్వ నీలినీడలు
ఆంధ్రప్రదేశ్లో మత్స్యకారుల (Fishermen) ఆర్థిక స్థితిని మెరుగుపరచాలని లక్ష్యంగా తీసుకున్న ‘నీలి విప్లవం’లో భాగంగా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ఒక కీలక ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంది. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ...
జగన్ బాటలు వేసిన బ్లూ ఎకానమీపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో తీరప్రాంతం కీలక పాత్ర పోషించగలదనే దృక్పథంతో, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి (Y.S. Jagan Mohan Reddy) నాయకత్వంలో “బ్లూ ఎకానమీ” (Blue Economy) దిశగా ...
డాక్టర్ సుధాకర్ను టీడీపీ రాజకీయ నరేటివ్ టూల్ గా వాడుతుందా?
రాజకీయాల్లో ఒక వ్యక్తి జీవితం కూడా ఒక “నరేటివ్ టూల్” (Narrative Tool)గా మారిపోవడం కొత్త విషయం కాదు. నర్సీపట్నం మత్తు వైద్యుడు డాక్టర్ సుధాకర్ (Dr. Sudhakar ఘటన కూడా అదే ...














