National News

అసెంబ్లీలో అరుదైన సన్నివేశం… సీఎం భర్తకు భార్య ఎమ్మెల్యే ప్రశ్నల వర్షం

మేఘాలయ అసెంబ్లీలో (Meghalaya Assembly) ఇటీవల చోటు చేసుకున్న ఒక అరుదైన సంఘటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. అధికార పక్షానికి చెందిన ఎమ్మెల్యే మెహతాబ్ చండీ అగిటోక్ సంగ్మా (Mehtab Chandee A. Sangma) ...

రష్యన్ మహిళలతో ఎఫైర్లు – తప్పు ఒప్పుకున్న బిల్ గెట్స్

ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం, బిల్ గెట్స్(Bill Gates) తాజాగా చేసిన బహిరంగ వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో సంచలనంగా మారాయి. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలపై ఆయన చేసిన ప్రకటనలను వాల్ ...

భువనేశ్వర్‌లో ప్రభుత్వ అధికారి ఇంట్లో రూ.4 కోట్ల నగదు స్వాధీనం

లంచం కేసులో మైనింగ్ శాఖకు (Mining Department) చెందిన సీనియర్ అధికారిని ఒడిశా విజిలెన్స్ విభాగం (Odisha Vigilance Department) రెడ్ హ్యాండెడ్‌గా అరెస్టు చేసింది. ఆ అధికారి ఫ్లాట్ నుంచి రూ.4 ...

‘కేరళం’కి గ్రీన్ సిగ్నల్… ‘బొంగో’కి ఎందుకు రెడ్ సిగ్నల్?కేంద్రంపై మమతా బెనర్జీ విమర్శలు

కేంద్ర ప్రభుత్వం కేరళ రాష్ట్రానికి (Kerala State) అధికారికంగా “కేరళం” (Keralam) అనే పేరు మార్చేందుకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో, మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. దశాబ్దాలుగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి ...

కేరళకు కొత్త పేరుకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్! కొత్త పేరు ఇదే!?.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అధ్యక్షతన మంగళవారం ఉదయం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో (Central Cabinet Meeting) కేరళ (Kerala) రాష్ట్ర పేరుమార్పు అంశం ప్రధాన చర్చగా మారినట్లు ...

TVK విజయ్ పోటీ ఖరారు..నార్త్ చెన్నై నుంచి రాజకీయ రంగప్రవేశం

 రాబోవు తమిళనాడు (Tamil Nadu) ఎన్నికల్లో తమిళగ వెట్ర కళగం (TVK) పార్టీ కీలకంగా మారనుంది. ఇప్పటికే తన సినిమాలతో ప్రేక్షకులను అలరించిన విజయ్ (Vijay) రాజకీయంలోని అడుగు పెట్టి టీవీకే పార్టీని ...

Mukul Roy:రైల్వే మాజీ మంత్రి ముకుల్ రాయ్ కన్నుమూత

తృణమూల్ కాంగ్రెస్ (Trinamool Congress) వ్యవస్థాపక సభ్యుడు, మాజీ రైల్వే మంత్రి ముకుల్ రాయ్ (Mukul Roy) (71) కన్నుమూశారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం కోల్‌కతాలోని ప్రైవేట్ ఆస్పత్రిలో తుదిశ్వాస ...

ఉగ్రవాది సైఫుల్లా ఎన్‌కౌంటర్‌

జమ్మూ & కాశ్మీర్‌లోని కిష్త్వార్ ప్రాంతంలో భద్రతా దళాలు నిర్వహించిన కీలక ఎన్‌కౌంటర్‌లో పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాది సైఫుల్లా హతమయ్యాడు. నిషేధిత ఉగ్ర సంస్థ జైష్-ఎ-మహమ్మద్ కు చెందినవాడిగా గుర్తించబడిన ఈ ఉగ్రవాది, ...

Mumbai: ముంబైలో రద్దీ సమయంలో కూలిన మెట్రో పిల్లర్.. పలువురికి గాయాలు

ముంబై (Mumbai) నగరంలో మరో నిర్మాణ ప్రమాదం ఆందోళన కలిగించింది. మహారాష్ట్ర (Maharashtra) రాజధాని ముంబైలోని ములుండ్ (Mulund) ప్రాంతంలో మెట్రో రైలుకు (Metro Rail Pillar) సంబంధించిన పిల్లర్ ఒక్కసారిగా కూలిపోవడంతో ...

Lashkar-e-Taiba: ఢిల్లీనే లక్ష్యంగా ఉగ్ర హెచ్చరికలు… భారత్‌ను ముక్కలు చేస్తామంటూ లష్కరే ప్రగల్భాలు

ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) ద్వారా గట్టి బుద్ధి చెప్పినా పాకిస్తాన్‌ (Pakistan)కు చెందిన ఉగ్రవాద సంస్థలు తమ ధోరణిని మార్చుకోవడం లేదు. భారత్ చేపట్టిన దాడుల్లో లష్కరే తోయిబా (Lashkar-e-Taiba) మురిడ్కే ...