English

“ఉన్న బిడ్డలకే ఉద్యోగాలు లేవు… ముగ్గురు బిడ్డలు కనమంటారా?” – చంద్రబాబుపై షర్మిల ఘాటు విమర్శలు

“రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న బిడ్డలకే ఉద్యోగాలు లేవు, సరైన బతుకు దెరువు లేదు. అలాంటిది ఇప్పుడు ముగ్గురు బిడ్డలను కనాలని చంద్రబాబు (Nara Chandrababu Naidu) చెప్పడం హాస్యాస్పదం. మీరిచ్చే ఆ బోడి ...

విజయవాడలో పోలీసులపై కాల్పుల యత్నం… ట్రిగ్గర్ లాక్‌తో తప్పిన పెద్ద ప్రమాదం!

విజ‌య‌వాడ‌ (Vijayawada) పోలీసులు (Police) పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఓ వ్యక్తి పోలీసులపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించగా, ట్రిగ్గర్ లాక్ (Trigger Lock) కావడంతో బుల్లెట్ ...

2025 గద్దర్ అవార్డ్స్‌..విజేతల పూర్తి జాబితా ఇదే

తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ప్రజా గాయకుడు గద్దర్ పేరు మీద ఏర్పాటు చేసిన గద్దర్ ఫిల్మ్ అవార్డులను ప్రతి సంవత్సరం ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2025 సంవత్సరానికి సంబంధించిన ...

మావోయిస్ట్ ఉద్యమంలో కీలక మలుపు..సీఎం ముందు మావోయిస్ట్ అగ్రనేత సరెండర్.

తెలంగాణ రాష్ట్రంలో (Telangana State) కీలకమైన పరిణామం చోటుచేసుకోబోతోంది. దశాబ్దాలుగా అడవుల్లో కార్యకలాపాలు కొనసాగిస్తున్న మావోయిస్టు (Maoist) నాయకత్వం పెద్ద ఎత్తున జనజీవన స్రవంతిలోకి రావాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మావోయిస్టుల ...

TTD EO:టీటీడీ ఈఓగా ముద్దాడ రవిచంద్ర బాధ్యతలు స్వీకారం

తిరుమల తిరుపతి దేవస్థానాల ఈఓగా(TTD EO) ముద్దాడ రవిచంద్ర (Muddada Ravichandra) శుక్రవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం టీటీడీ పాలకమండలి సభ్య కార్యదర్శిగా (TTD Governing Board Member Secretary) ప్రమాణ ...

శాసనమండలిలో బొత్సకు అస్వస్థత… ప్రసంగం మధ్యలో ఒక్కసారిగా పెరిగిన బీపీ

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు (Botsa Satyanarayana) శాసనమండలిలో స్వల్ప అస్వస్థత (Illness) ఏర్పడింది. కాగ్ నివేదికపై(CAG Report) మాట్లాడుతుండగా ఆయనకు ఒక్కసారిగా రక్తపోటు పెరిగి తూలిపోయే పరిస్థితి వచ్చింది. ...

అభివృద్ధి లేకపోవడంతో సచివాలయానికి తాళం వేసిన జనసేన సర్పంచ్‌.

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం పసలదీవి గ్రామంలో చోటు చేసుకున్న ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. చంద్రబాబు పాలనలో (Chandrababu Naidu Government) అభివృద్ధి శూన్యమంటూ అదే ప్రభుత్వంలో భాగమైన ...

Engineering Colleges:ఇంజినీరింగ్ కాలేజీల ఫీజులు ఖరారు… జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణలో(Telangana) ఈఏపీసెట్ (EAPCET) ప్రవేశాలకు సంబంధించి ఇంజినీరింగ్ కాలేజీల (Engineering Colleges) ట్యూషన్ ఫీజులపై (Tuition Fees) ఉన్న అనిశ్చితికి ప్రభుత్వం ముగింపు పలికింది. 2025–26 నుంచి 2027–28 వరకు మూడు సంవత్సరాల ...

Karnataka: 16 లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం…కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం

కర్ణాటక ప్రభుత్వం (Karnataka Government) కీలక నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు పిల్లలు (Children below 16 years) సోషల్ మీడియా (Social Media) వాడకాన్ని నిషేధిస్తున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) ప్రకటించారు. ...

ఈసారి కూటమి రాజకీయ టార్గెట్ – పవిత్ర గ్రంథం భగవద్గీత?

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం (Alliance Government) అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మత ఆధారిత రాజకీయాలు పెరుగుతున్నాయనే అభిప్రాయం ప్రజల్లో బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే తిరుమల లడ్డూ ప్రసాదం (Tirumala ...