English

అల్లు అర్జున్ మరోసారి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ

దక్షిణాది చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 70వ ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డుల వేడుక కేరళలోని కొచ్చిలో ఘనంగా జరిగింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖులు ...

రేపటి నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడా పోటీలు.. కెప్టెన్లుగా లోకేష్, మనోహర్

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) రాజకీయ వేదిక తర్వాత క్రీడా మైదానంలో హోరాహోరీ పోటీలు జరగబోతున్నాయి. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఎమ్మెల్యేలు (MLAs), ఎమ్మెల్సీలకు (MLCs) ప్రత్యేక క్రీడా పోటీలు (Special ...

బస్సుల్లో పోలవరం సందర్శన ఖర్చులకు ప్రభుత్వ సవరణ ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh) పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) సందర్శన కోసం రైతులకు విద్యార్థులకు అందించిన ప్రయాణ సదుపాయాల ఖర్చులపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నీటివనరుల శాఖ నుండి ...

రాజమహేంద్రవరంలో కల్తీ పాలు ? నలుగురు ప్రాణాలు బలి.

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలోని రాజమహేంద్రవరం (Rajamahendravaram)లో కల్తీ పాలు (Adulterated Milk) ఘోర విషాదానికి దారి తీశాయనే వార్తలు గుప్పుమన్నాయి. చౌడేశ్వరి నగర్ మరియు వెంకటేశ్వర నగర్ కాలనీల్లో కల్తీ పాలు ...

Mukul Roy:రైల్వే మాజీ మంత్రి ముకుల్ రాయ్ కన్నుమూత

తృణమూల్ కాంగ్రెస్ (Trinamool Congress) వ్యవస్థాపక సభ్యుడు, మాజీ రైల్వే మంత్రి ముకుల్ రాయ్ (Mukul Roy) (71) కన్నుమూశారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం కోల్‌కతాలోని ప్రైవేట్ ఆస్పత్రిలో తుదిశ్వాస ...

రైతు సంక్షేమ హామీలు ఎక్కడ? 20 నెలల్లో సున్నా వడ్డీకి రూపాయి లేదు.

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో సుమారు 62 శాతం మంది ప్రజలు వ్యవసాయం (Agriculture)పై ఆధారపడి జీవిస్తున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇలాంటి వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో రైతులకు(Farmers) అందించే ప్రోత్సాహకాలు, ఆర్థిక సహాయ ...

ఉగ్రవాది సైఫుల్లా ఎన్‌కౌంటర్‌

జమ్మూ & కాశ్మీర్‌లోని కిష్త్వార్ ప్రాంతంలో భద్రతా దళాలు నిర్వహించిన కీలక ఎన్‌కౌంటర్‌లో పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాది సైఫుల్లా హతమయ్యాడు. నిషేధిత ఉగ్ర సంస్థ జైష్-ఎ-మహమ్మద్ కు చెందినవాడిగా గుర్తించబడిన ఈ ఉగ్రవాది, ...

అన్నమయ్య జిల్లాలో కలకలం: మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన జనసేన కార్యకర్త

అన్నమయ్య (Annamayya) జిల్లాలో మైనర్ బాలిక కిడ్నాప్ (Minor Girl Kidnap) ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ములకలచెరువు మండలం నాయనచెరువు పల్లెకు చెందిన హరినాథ్ (Harinath) అనే వ్యక్తి బాలికను ...

ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..‘కల్కి 2’ షూటింగ్ స్టార్ట్!

‘కల్కి 2’ (Kalki 2) షూటింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఫిబ్రవరి 2026 నుంచి ఈ సినిమా ప్రధాన షూటింగ్ షెడ్యూల్ ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని శంకర్ పల్లి (Shankar ...

వినుకొండ పర్యటనలో చంద్రబాబుకి నిరసన సెగ

వినుకొండ (Vinikonda) పట్టణంలో నిర్వహించిన స్వచ్ఛంద–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu Naidu) గారికి అనూహ్యంగా నిరసన సెగ తగిలింది. ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో రైతు సంఘాలు, గిరిజన సంఘాలు, ...