ఆంధ్ర పోలిటిక్స్
కౌన్సిల్లో ఉద్యోగాల లెక్కలపై వాగ్వివాదం – ఇరుకునపడిన ప్రభుత్వం.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) శాసన మండలిలో (Legislative Assembly) ఉద్యోగాల అంశం (Jobs Issue) మరోసారి తీవ్ర రాజకీయ చర్చకు దారితీసింది. ఉద్యోగాల ప్రకటనల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన గణాంకాలపై అనుమానాలు ...
ఆసెంబ్లీ ఎదుట ఆవేదన… న్యాయం కోసం వచ్చిన తల్లిదండ్రుల అరెస్ట్
ఏపీ అసెంబ్లీ (Andhra Pradesh Legislative Assembly) ఎదుట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. న్యాయం (Justice) కోసం వచ్చిన తల్లిదండ్రులను (Parents) పోలీసులు అరెస్ట్ చేసి తుళ్లూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ...
మరోసారి డిక్లరేషన్ వివాదం – జగన్ ఒక్కరికే ఈ నియమమా?
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా మతతత్వ రాజకీయాలు పురుడుపోసుకున్నాయి. గత కొంతకాలంగా ప్రజా సమస్యలు (Public Issues) పక్కకు పోయి దేవాలయాలు (Temples), ప్రసాదాల నాణ్యతపైనే (Prasadam ...
ఒక వైపు ‘రెడ్ బుక్’ హింస – మరో పక్క శాంతి వచనాలు – నారా లోకేష్ డ్యుయల్ రోల్
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో ‘రెడ్ బుక్ హింస’ (Red Book Violence) అనే పదం గత కొంతకాలంగా తీవ్ర చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. హింసకు ‘రెడ్ బుక్’గా నామకరణం చేసి ...
ఆలయాల నిర్వహణలో చంద్రబాబుకు భక్తి లేదు, శ్రద్ధ లేదు, నిష్ఠ లేదు – వైయస్ జగన్
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఆలయాల నిర్వహణ తీరుపై రాష్ట్ర ప్రతిపక్ష నేత వైయస్ జగన్ (YS Jagan Mohan Reddy), ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి (Nara Chandrababu Naidu) వ్యవహారశైలిని తప్పు ...
టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా కోరుతూ ధర్నా – పోలీస్ కేసు నమోదు
తన అనైతిక ప్రవర్తనతో తిరుమల (Tirumala) పవిత్రతకు మచ్చ తెస్తున్నారనే ఆరోపణల నడుమ, టీటీడీ ఛైర్మన్ (TTD Chairman) బీఆర్ నాయుడు (B R Naidu) రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ తిరుపతి ...
2 రూపాయలకు పడిపోయిన టమోటా ధర – రోడ్డుపై పారబోసి నిరసన తెలిపిన రైతులు
అనకాపల్లి జిల్లాలో (Anakapalli District) టమోటా ధరల (Tomato Prices) పతనం రైతులను (Farmers) తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది. కేజీకి కేవలం రెండు రూపాయలకే ధర పడిపోవడంతో పంట సాగు చేసిన రైతులు ...
టీటీడీ చరిత్రలో చెరిగిపోని మచ్చగా బీఆర్ నాయుడు నిలిచిపోతారా?
కొట్లాది హిందువుల అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చరిత్ర అనేక దశాబ్దాల పరిపాలనా మార్పులను చూసింది. హిందూ రాజులు, మహమదీయ పాలకులు, బ్రిటీష్ ప్రభుత్వం, మహంతుల ఆధీన పాలన ...
కూటమి పాలనలో వెనుదిరుగుతున్న పరిశ్రమలు – ఆంధ్రాలో ఏం జరుగుతుంది ?
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిశ్రమల వాతావరణం ఊహించని మలుపులు తిరుగుతోందనే అభిప్రాయం పారిశ్రామిక వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఎన్నికల సమయంలో రాష్ట్రాన్ని పరిశ్రమల కేంద్రంగా తీర్చిదిద్దుతామని, అంతర్జాతీయ స్థాయి సంస్థలను ...














మండలి చైర్మన్పై మత ముద్ర – మంత్రి అచ్చన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) శాసన మండలి (Legislative Assembly) చరిత్రలో అత్యంత శోచనీయమైన ఘటన నేడు చోటుచేసుకుంది. తిరుమల లడ్డు కల్తీ (Tirumala Laddu Controversy) ఆరోపణలపై చర్చ సందర్భంగా మంత్రి అచ్చన్నాయుడు ...