ఆంధ్ర పోలిటిక్స్

నాడు ఎన్టీఆర్.. నేడు ముద్రగడ: మహానాయకుల అంతిమ యాత్రల్లో కుటుంబ కలహాలు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన ఇద్దరు ప్రముఖ నాయకులు తమ చివరి రోజుల్లో కుటుంబ విభేదాల కారణంగా మనోవేదనకు గురయ్యారని, వారి మరణానంతరం అంతిమ యాత్రల సమయంలో ...

దున్నపోతు మీద వర్షం పడినట్లే చంద్రబాబు ప్రభుత్వ తీరు.. జగన్‌ విమర్శలు

భీమవరంలో అక్వా రైతులతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రైతాంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, ముఖ్యంగా అక్వా రంగం సిండికేట్‌ల ...

ముద్రగడ ఇంటి వద్ద ఉద్రిక్తత.. కుమార్తె క్రాంతిని అడ్డుకున్న ఆమే తల్లి, కుటుంబ సభ్యులు

మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం భౌతికకాయాన్ని చివరిసారిగా చూసేందుకు వచ్చిన ఆయన కుమార్తె క్రాంతిని కుటుంబ సభ్యులు, తల్లి బంధువులు అడ్డుకున్నారు. పోలీసులు భద్రత మధ్య ఆమెను కిర్లంపూడి నివాసానికి ...

ముద్రగడ పద్మనాభం గారి మరణం తీరని లోటు – వైయస్ జగన్‌

కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గారి మృతిపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ముద్రగడ గారి కుమారుడు గిరిబాబుకు ఫోన్ ...

కాపు ఉద్యమనేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూత.

కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో హైదరాబాద్‌లోని సిందూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన, ఈ రోజు తుదిశ్వాస విడిచారు. క్యాన్సర్ వ్యాధితో ...

అమరావతి సామాన్యుల రాజధానా? భూతల స్వర్గం పేరుతో కలల నగరమా ?

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో చేసిన పలు వ్యాఖ్యలు, ప్రతిపాదనలు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారుతున్నాయి. అమరావతిని “కూల్ సిటీ”గా తీర్చిదిద్దుతూ, నగర ఉష్ణోగ్రతలను 14 డిగ్రీల సెల్సియస్ ...

విశాఖలో మత్స్యకార కుటుంబాలకు జగన్ పరామర్శ.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం విశాఖలో బోటు ప్రమాద బాధిత మత్స్యకార కుటుంబాలను పరామర్శించారు. ఆయన రాకతో నగరంలో భారీగా పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు తరలివచ్చారు. జబ్బర్‌తోటలో ...

జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ఎంట్రీతో టీడీపీలో చీలిక అనివార్యమా? నారా వర్సెస్ నందమూరి పోరుకు తెరలేస్తుందా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ పేరు హాట్ టాపిక్‌గా మారింది. ఆయన త్వరలోనే రాజకీయ రంగప్రవేశం చేయబోతున్నారనే ప్రచారం మీడియా వర్గాలు, సోషల్ మీడియాలో విస్తృతంగా సాగుతోంది. ఈ ప్రచారానికి బలం ...

కూటమి పాలనపై సొంత మనుషుల్లోనే తీవ్ర వ్యతిరేకత?

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న పలు టెలివిజన్ చానళ్లలో విశ్లేషకులుగా కనిపించిన కొందరు మాజీ అధికారులు, జర్నలిస్టులు, రాజకీయ వ్యాఖ్యాతలు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ...

విశాఖలో వరుస విషాదాలు.. బాధితులకు భరోసాగా మరోసారి విశాఖకు జగన్‌! కూటమి పాలనపై పెరుగుతున్న ప్రశ్నలు

రెండేళ్ల కూటమి పాలనలో విశాఖపట్నంలో వరుస ప్రమాదాలు, పరిపాలనా వైఫల్యాలపై విమర్శలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రమాదాలు జరిగిన ప్రతిసారీ బాధితులను పరామర్శించేందుకు ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అత్యధికంగా పర్యటించిన నగరం కూడా ...