ఆంధ్ర పోలిటిక్స్
వలలకు విశ్రాంతి ప్రకటించిన గంగపుత్రులు.
ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా సముద్రంలో చేపల వేటపై ప్రభుత్వం నిషేధాన్ని అమలు చేస్తోంది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు 61 రోజుల పాటు చేపల వేట నిలిపివేయడం ...
Chinta Mohan: అమరావతి అందరికీ నచ్చడం లేదు.. తిరుపతిని రాజధాని చేయాలని చింతా మోహన్ డిమాండ్
ఆంధ్రప్రదేశ్ రాజధాని (Andhra Pradesh Capital) అంశం మళ్లీ హాట్ టాపిక్గా మారింది. కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ (Chinta Mohan) చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారి తీశాయి. ...
జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్: మత్స్యకారుల ఆశలపై కూటమి ప్రభుత్వ నీలినీడలు
ఆంధ్రప్రదేశ్లో మత్స్యకారుల (Fishermen) ఆర్థిక స్థితిని మెరుగుపరచాలని లక్ష్యంగా తీసుకున్న ‘నీలి విప్లవం’లో భాగంగా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ఒక కీలక ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంది. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ...
జగన్ బాటలు వేసిన బ్లూ ఎకానమీపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో తీరప్రాంతం కీలక పాత్ర పోషించగలదనే దృక్పథంతో, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి (Y.S. Jagan Mohan Reddy) నాయకత్వంలో “బ్లూ ఎకానమీ” (Blue Economy) దిశగా ...
డాక్టర్ సుధాకర్ను టీడీపీ రాజకీయ నరేటివ్ టూల్ గా వాడుతుందా?
రాజకీయాల్లో ఒక వ్యక్తి జీవితం కూడా ఒక “నరేటివ్ టూల్” (Narrative Tool)గా మారిపోవడం కొత్త విషయం కాదు. నర్సీపట్నం మత్తు వైద్యుడు డాక్టర్ సుధాకర్ (Dr. Sudhakar ఘటన కూడా అదే ...
ఒంగోలులో దారుణం.. తల్లిని ఇంట్లో బంధించి సజీవదహనం చేసిన కొడుకు
ప్రకాశం జిల్లా (Prakasam District) ఒంగోలులో (Ongole) హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. గద్దలగుంట ప్రాంతంలో కన్నతల్లి అన్న భావన లేకుండా ఓ కుమారుడు అమానుషంగా ప్రవర్తించి, తన తల్లిని (Mother) సజీవ ...
భూసేకరణకు సర్కార్ మొగ్గు – పరిహారం అన్ని కోట్లు ఇస్తారా?
అమరావతి నగర నిర్మాణానికి (Amaravati Capital City Construction) భూసమీకరణలో (Land Pooling Scheme) భూములు ఇవ్వని రైతుల (Farmers) నుంచి భూసేకరణ ద్వారా భూములు తీసుకోవడానికి గుంటూరు జిల్లా యంత్రాంగం (Guntur ...
బొత్స, ధర్మాన పేర్లు ఎత్తి – ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సెల్ఫ్ గోల్ వేసుకున్నారా?
వైసీపీ నాయకుల మాటలకు అర్థాలు వేరుగా ఉంటాయని, రాజకీయ స్వార్థంతో వారు ఎప్పటికప్పుడు మాటలు మార్చుతుంటారని టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విమర్శించారు. వైఎస్ మరణానంతరం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన బొత్స ...
అమరావతి భూమి రేట్లలో గుట్టు – చంద్రబాబు మాటలకు విరుద్ధంగా సాక్ష్యాలు?
మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu) అమరావతి రాజధాని ప్రాజెక్టుపై (Amaravati Capital Project) కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ(YSRCP) నేత జగన్ (Y. S. Jagan ...














