Andhra Politics
అర్ధరాత్రి ఓట్ల మిస్టరీ.. ఎవరు వేశారు ఆ అదనపు ఓట్లు – పరకాల ప్రభాకర్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై (Andhra Pradesh Assembly Elections) ప్రముఖ రాజకీయ ఆర్థిక విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ (Parakala Prabhakar) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతపురంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ...
అమరావతి నా జన్మలో కాదు.. చంద్రబాబు, లోకేష్ జన్మలో కూడా పూర్తి కాదు: అంబటి రాంబాబు ఫైర్
నంద్యాల వేదికగా మాజీ మంత్రి, వైసీపీ(YSRCP) నేత అంబటి రాంబాబు (Ambati Rambabu) రాష్ట్ర ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. ముఖ్యంగా అమరావతి నిర్మాణం(Amaravati Construction), పెట్రోల్ కొరత(Petrol Shortage), వైసీపీ నేతలపై ...
అమరావతి పేరిట ప్రజాధనం భారీగా వృథా.. సజ్జల సంచలన కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజధాని అమరావతి (Amaravati) అభివృద్ధికి రాష్ట్ర కేబినెట్ (Cabinet) రూ.2400 కోట్ల నిధులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఈ నిర్ణయంపై మాజీ ...
ఓట్ల తొలగింపుపై అప్రమత్తం కావాలి.. వైసీపీ నేతలకు సజ్జల కీలక సూచనలు..
తాడేపల్లి (Tadepalli) వైసీపీ కేంద్ర కార్యాలయంలో (YSRCP Central Office) నిర్వహించిన కీలక సమావేశంలో ఓటర్ల జాబితా సవరణ (SIR) అంశంపై పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) ...
హనుమాన్ జంక్షన్లో సంచలనం – హెచ్ మార్ట్ ఓనర్ ను హత్య చేసిన జనసేన కార్యకర్త?
కృష్ణా జిల్లా (Krishna District) గన్నవరం మండలం బాపులపాడు పరిధిలోని హనుమాన్ జంక్షన్లో (Hanuman Junction) చోటుచేసుకున్న దారుణ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. హెచ్ మార్ట్ యజమాని వడ్డీ క్రాంతి ...
కూటమి ప్రభుత్వంలో నెరవేరని కౌలురైతుల ఆశలు?
రాష్ట్రంలో కౌలురైతుల (Tenant Farmers) సంక్షేమంపై కీలక హామీగా నిలిచిన అన్నదాతా సుఖీభవ పథకం (Annadata Sukhibhava Scheme) అమలుపై అనేక సందేహాలు నెలకొంటున్నాయి. అధికారంలోకి వస్తే కౌలురైతులకు ఏడాదికి రూ.20 వేల ...
పిఠాపురం వర్మకు చంద్రబాబు ఇండైరెక్టు కౌంటర్?
2024 సర్వత్రిక ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ విజయానికి మార్గం సుగమం చేస్తూ తన సీటును త్యాగం చేసిన తెలుగుదేశం పార్టీ నేత వర్మకు అప్పటి నుంచే అనేక అవమానాలు ఎదురవుతున్నాయనే చర్చలు ...
వరుస వైఫల్యాలు మూటగట్టుకుంటున్న కూటమి ప్రభుత్వం?
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం (Alliance Government) అధికారంలోకి వచ్చిన రోజునుంచే పరిపాలనా రంగంలో వరుస వైఫల్యాలను మూటగట్టుకుంటోందనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. తాము అధికారంలోకి వస్తే అద్భుతమైన పరిపాలన ...
ఉత్తరాంధ్రలో జరుగుతుంది అభివృద్దా భూ దోపిడినా ? ప్రజల్లో ఆశక్తికర చర్చ?
విశాఖపట్నంలో (Visakhapatnam) పెట్టుబడులు, ఉత్తరాంధ్ర అభివృద్ధి (Development) అనే పేరుతో జరుగుతున్న ప్రభుత్వ కార్యక్రమాలపై రాజకీయ వర్గాల్లో, ముఖ్యంగా ఉత్తరాంద్ర ప్రజల్లో (People of North Andhra) చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా భూ ...














రైతులకు డీజిల్ లేకపోతే… ఎవరి కోసం ఈ నిర్ణయాలు? వైఎస్సార్సీపీ నేత సూటి ప్రశ్న!
రాష్ట్రంలో వ్యవసాయం(Agriculture), ఆక్వా రంగాలు (Aqua Sectors) తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వంపై (Coalition Government) వైఎస్సార్సీపీ (YSRCP) నేత వడ్డీ రఘురాం (Vaddi Raghuram) తీవ్ర విమర్శలు చేశారు. ...