Andhra Politics

రాజమండ్రి కల్తీపాల ఘటనపై జగన్ దిగ్భ్రాంతి.. బాధ్యులను విడిచిపెట్టొద్దని జగన్ డిమాండ్

రాజమండ్రిలో (Rajahmundry) కల్తీపాలు (Adulterated Milk) తాగి నలుగురు మృతి చెందిన విషాద ఘటన రాష్ట్రాన్ని కలచివేసింది. ఈ ఘటనపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan ...

తిరుమల క్యూ లైన్ లో భక్తురాలిని కాటేసిన పాము

డెస్చ్రిప్తిఒన్: తిరుమల (Tirumala)లో శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ఒక భక్తురాలు పాముకాటుకు (Snake Bite) గురైన సంఘటన కలకలం రేపింది. దర్శనం కోసం 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం (Rs.300 ...

ఈవెంట్లు మీద ఈవెంట్లతో – దూసుకుపోతున్న కూటమి ప్రభుత్వం.

రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు తీవ్రంగా ఉన్నాయని చెబుతున్న కూటమి ప్రభుత్వం (Coalition Government) మరోవైపు వరుస ఈవెంట్లతో (Series of events) ముందుకు దూసుకెళ్తుండడం ఇప్పుడు ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. సంక్షేమ పథకాలకు, ...

రేపటి నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడా పోటీలు.. కెప్టెన్లుగా లోకేష్, మనోహర్

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) రాజకీయ వేదిక తర్వాత క్రీడా మైదానంలో హోరాహోరీ పోటీలు జరగబోతున్నాయి. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఎమ్మెల్యేలు (MLAs), ఎమ్మెల్సీలకు (MLCs) ప్రత్యేక క్రీడా పోటీలు (Special ...

బస్సుల్లో పోలవరం సందర్శన ఖర్చులకు ప్రభుత్వ సవరణ ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh) పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) సందర్శన కోసం రైతులకు విద్యార్థులకు అందించిన ప్రయాణ సదుపాయాల ఖర్చులపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నీటివనరుల శాఖ నుండి ...

రాజమహేంద్రవరంలో కల్తీ పాలు ? నలుగురు ప్రాణాలు బలి.

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలోని రాజమహేంద్రవరం (Rajamahendravaram)లో కల్తీ పాలు (Adulterated Milk) ఘోర విషాదానికి దారి తీశాయనే వార్తలు గుప్పుమన్నాయి. చౌడేశ్వరి నగర్ మరియు వెంకటేశ్వర నగర్ కాలనీల్లో కల్తీ పాలు ...

రైతు సంక్షేమ హామీలు ఎక్కడ? 20 నెలల్లో సున్నా వడ్డీకి రూపాయి లేదు.

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో సుమారు 62 శాతం మంది ప్రజలు వ్యవసాయం (Agriculture)పై ఆధారపడి జీవిస్తున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇలాంటి వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో రైతులకు(Farmers) అందించే ప్రోత్సాహకాలు, ఆర్థిక సహాయ ...

అన్నమయ్య జిల్లాలో కలకలం: మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన జనసేన కార్యకర్త

అన్నమయ్య (Annamayya) జిల్లాలో మైనర్ బాలిక కిడ్నాప్ (Minor Girl Kidnap) ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ములకలచెరువు మండలం నాయనచెరువు పల్లెకు చెందిన హరినాథ్ (Harinath) అనే వ్యక్తి బాలికను ...

వినుకొండ పర్యటనలో చంద్రబాబుకి నిరసన సెగ

వినుకొండ (Vinikonda) పట్టణంలో నిర్వహించిన స్వచ్ఛంద–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu Naidu) గారికి అనూహ్యంగా నిరసన సెగ తగిలింది. ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో రైతు సంఘాలు, గిరిజన సంఘాలు, ...

ఏపీలో లడ్డూ సమస్య తప్ప ఇంకేమీ సమస్యలు లేవా? : అంబటి రాంబాబు

ఏపీలో (Andhra Pradesh) అసలు ప్రజల సమస్యలు పక్కనపెట్టి లడ్డూ వివాదాన్నే (Laddu Controversy) రాజకీయంగా లాగుతున్నారా అంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) తీవ్రంగా ప్రశ్నించారు. ముఖ్యంగా నారా ...