Andhra Politics

హెరిటేజ్‌కు భారీ రాయితీలు? కేబినెట్ నిర్ణయంపై రాజకీయ దుమారం!

ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సంస్థ హెరిటేజ్ ఫుడ్స్‌కు ప్రభుత్వం భారీ రాయితీలు మంజూరు చేసిన విషయం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర ...

లోకేష్ వైఫల్యానికి హెడ్ మాస్టర్ బలి – పేర్ని నాని

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నాణ్యతపై వస్తున్న ఆరోపణలు మరింత తీవ్ర రాజకీయ చర్చకు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ నేత పేర్ని నాని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌పై తీవ్ర ...

సమావేశాలకు డుమ్మా… శాఖల బాధ్యతలపై నిర్లక్ష్యమా? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యవహారంపై ప్రశ్నలు

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వద్ద నాలుగు కీలక మంత్రిత్వ శాఖలు ఉండటం నాడే రాజకీయ వర్గాల్లోనే కాక ప్రజల్లో కూడా ...

లడ్డూలో జంతు కొవ్వు అంటారా..? మీరు నిపుణులా అని పిటిషనర్‌ను ప్రశ్నించిన సుప్రీంకోర్టు

తిరుమల లడ్డూ వివాదంపై (Tirumala Laddu Controversy) సుప్రీంకోర్టులో (Supreme Court) కీలక పరిణామం చోటుచేసుకుంది. లడ్డూల్లో జంతు కొవ్వు(Animal Fat) లేదా రసాయనాలు (Chemicals) కలిసినట్లు జరుగుతున్న ప్రచారంపై దాఖలైన పిటిషన్‌ను ...

ఏపీ హైకోర్టులో కొత్త న్యాయమూర్తి.. జస్టిస్ లిసా గిల్ ప్రమాణ స్వీకారం

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో (Andhra Pradesh High Court) కీలక పరిణామం చోటుచేసుకుంది. కొత్త న్యాయమూర్తిగా లిసా గిల్‌ (Lisa Gill) ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతిలో జరిగిన కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ...

జువ్వలదిన్నె హార్బర్‌ను ప్రవేటు పరం చేస్తున్నారా?

రాష్ట్రవ్యాప్తంగా 555 మత్స్యకార గ్రామాల్లో (Fishermen Villages) సుమారు 6.8 లక్షల మంది మత్స్యకారులకు ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం (YSRCP Government) సుమారు రూ.3,500 కోట్ల వ్యయంతో పది ...

అన్నదాత సుఖీభవలో భారీ కోతలు ?

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) చంద్రబాబు ప్రభుత్వం (Nara Chandrababu Naidu) అమలు చేస్తున్న ‘అన్నదాత సుఖీభవ’ (Annadata Sukhibhava) పథకం పై రైతు సంఘాలు మరియు ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ...

కూటమి మద్దతుదార్ల సోషల్ మీడియా ట్రోలింగ్‌ – ఈ సారి టార్గెట్ జర్నలిస్ట్ కుటుంభం?

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం (Coalition Government) అధికారంలోకి వచ్చిన తరువాత సోషల్ మీడియాలో ట్రోలింగ్ (Social Media Trolling) సమస్య తీవ్రంగా పెరుగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం(TDP) మరియు జనసేన పార్టీలకు ...

సీఎం చంద్రబాబు కేసులపై జడ శ్రావణ్‌కుమార్ సంచలన సవాల్!

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై (Nara Chandrababu Naidu) ఉన్న వివిధ కేసుల నేపథ్యంలో జై భీమ్ రావు భారత్ పార్టీ అధ్యక్షుడు (Jai Bhim Rao Bharat Party), ...

రంజాన్ తోఫా ఎక్కడ చంద్రబాబు?.. షర్మిల ఘాటు ప్రశ్నలు

ప్రభుత్వం ఇఫ్తార్ విందులు నిర్వహించడం సరైనదేనని, కానీ పేద ముస్లిం కుటుంబాలకు ఇచ్చే రంజాన్ తోఫా (Ramzan Tofa) విషయంలో ఎందుకు స్పష్టత ఇవ్వడం లేదని వైఎస్ షర్మిల(Y. S. Sharmila) ప్రశ్నించారు. ...