National News

టెలికాం కస్టమర్లకు న్యాయం చేయాలి: ఎంపీ చద్దా డిమాండ్

టెలికాం వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చ మొదలైంది. రాజ్యసభ (Rajya Sabha) సభ్యుడు (Raghav Chadha) రోజువారీ డేటా పరిమితుల విషయంలో వినియోగదారులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని (Government) ప్రశ్నించారు. ...

Mamata Banerjee: బెంగాల్‌పై దాడి చేస్తే నరకమే గతి.. బీజేపీపై మమతా బెనర్జీ ఘాటు వ్యాఖ్యలు

పశ్చిమ బెంగాల్ (West Bengal) ముఖ్యమంత్రి (Chief Minister) మమతా బెనర్జీ (Mamata Banerjee) కేంద్రంలోని బీజేపీపై(BJP) తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీని అధికారంలో నుంచి దించి దేశాన్ని రక్షించడమే తమ లక్ష్యమని ...

ఇండియా పోస్టులో పెద్ద మార్పు.. 24 గంటల్లో ఫాస్ట్ డెలివరీ సేవల ప్రారంభం

ఇండియా పోస్ట్ (India Post) వినియోగదారుల కోసం వేగవంతమైన కొత్త సేవలను కేంద్ర ప్రభుత్వం (Central Government) ప్రారంభించింది. ఇకపై ఉత్తరాలు, పత్రాలు రోజులు తరబడి ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా తక్కువ ...

బాలీవుడ్‌పై కంగనా ఫైర్.. అశ్లీలత హద్దులు దాటిందని సంచలన వ్యాఖ్యలు

బాలీవుడ్‌లో పెరుగుతున్న అశ్లీలతపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut) తీవ్రంగా స్పందించారు. నటి నోరా ఫతేహి (Nora Fatehi) నటించిన తాజా పాట సర్కే చునర్ తేరి సర్కే (Sarkey ...

జీతం కట్‌పై ఆగ్రహం.. బ్యాంక్ మేనేజర్‌ను కాల్చి చంపిన గార్డు

ఉత్తరప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో (Ghaziabad) సంచలన ఘటన చోటుచేసుకుంది. క్షణికావేశంతో ఓ సెక్యూరిటీ గార్డు (Security Guard) తన బ్యాంక్ మేనేజర్‌ను కాల్చి చంపడం తీవ్ర కలకలం రేపింది. సెలవు తీసుకున్నందుకు జీతం కట్ ...

ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు.. పూర్తి షెడ్యూల్ వెల్లడించిన ఎన్నికల సంఘం

దేశంలో మరోసారి ఎన్నికల వాతావరణం నెలకొంది. తమిళనాడు (Tamil Nadu), కేరళ (Kerala), పశ్చిమ బెంగాల్ (West Bengal), అస్సాం (Assam) రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి (Puducherry) అసెంబ్లీ ఎన్నికల ...

తమిళ రాజకీయాల్లో సంచలనం..బీజేపీతో పొత్తుపై విజయ్ స్పష్టమైన ప్రకటన

తమిళ రాజకీయాల్లో (Tamil Politics) ప్రముఖ నటుడు, పార్టీ అధినేత విజయ్ (Vijay) కీలక ప్రకటన చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమితో (NDA Alliance) తమ పార్టీకి ఎలాంటి పొత్తు ...

ఢిల్లీ మద్యం కేసులో కొత్త ట్విస్ట్.. కవితతో పాటు 23 మందికి హైకోర్టు నోటీసులు

దేశవ్యాప్తంగా పెద్ద రాజకీయ చర్చకు దారి తీసిన ఢిల్లీ మద్యం కేసులో (Delhi Liquor Case)  మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రముఖ రాజకీయ నాయకులు సహా మొత్తం 23 ...

Karnataka: 16 లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం…కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం

కర్ణాటక ప్రభుత్వం (Karnataka Government) కీలక నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు పిల్లలు (Children below 16 years) సోషల్ మీడియా (Social Media) వాడకాన్ని నిషేధిస్తున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) ప్రకటించారు. ...

బీహార్ రాజకీయాల్లో సంచలనం… సీఎం పదవికి గుడ్‌బై చెప్పిన నీతీష్ కుమార్

బీహార్ ముఖ్యమంత్రి Nitish Kumar అధికారికంగా ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవనున్నట్లు ప్రకటించారు. గత కొన్ని రోజులుగా ఆయన రాజ్యసభకు వెళ్ళనున్నారని ప్రచారం సాగుతున్నప్పటికీ, గురువారం నితీష్ కుమార్ స్వయంగా ఆ వార్తను ...