English

కదిరిలో పేలిన గ్యాస్ సిలిండర్లు..నలుగురు మృతి, మరికొందరి పరిస్థితి ఆందోళనకరం (Video)

సత్యసాయి జిల్లాలోని (Sri Sathya Sai District) కదిరి మండలంలో (Kadiri Mandal) ఘోర విషాదం చోటుచేసుకుంది. కుమ్మరవాండ్లపల్లిలో ఓ ఇంట్లో జరిగిన భారీ పేలుడు కారణంగా 4 మంది మృతి చెందగా, ...

టీడీపీ సోషల్ మీడియా పోస్టింగుల సంగతి ఎంటి ? – వైసీపీ ప్రశ్న

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (Andhra Pradesh Politics) సోషల్ మీడియా పోస్టుల చుట్టూ మరో వివాదం చెలరేగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి(YSRCP) చెందిన మీడియా కోఆర్డినేటర్ పూడి శ్రీహరి (Pudi Srihari) అరెస్టు (Arrest) ...

ఫిషింగ్‌ హార్బర్లు మత్స్యకారుల హక్కు – చంద్రబాబు ఆ హక్కుని లాక్కోలేరు – జగన్

రాష్ట్రంలో మత్స్యకారుల హక్కులపై (Fishermen Rights) మరోసారి తీవ్ర చర్చకు దారితీసే విధంగా వైఎస్సార్‌సీపీ(YSRCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) కీలక ...

మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్.. డీలిమిటేషన్‌పై కేంద్రానికి వార్నింగ్

బీఆర్‌ఎస్(BRS) అధినేత కేసీఆర్ (KCR) కీలక రాజకీయ నిర్ణయాలతో మళ్లీ చర్చలోకి వచ్చారు. ఎర్రవెల్లి నివాసంలో పార్టీ అగ్రనేతలు కేటీఆర్(KTR), హరీష్ రావులతో (Harish Rao) సమావేశమైన ఆయన, దేశ రాజకీయాల్లో రాబోయే ...

నేడు జువ్వలదిన్నెకు వైఎస్ జగన్ పర్యటన..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) నేడు నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెకు (Juvvaladinne) పర్యటించనున్నారు. ఈ ...

కూటమి పాలనలో వైసీపీ నేతలపై కొనసాగుతున్న కక్షసాధింపు ?

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై వేదింపులు (Harassment) కొనసాగుతున్నాయనే ఆరోపణలు మళ్లీ వినిపిస్తున్నాయి. ప్రతిరోజూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అరెస్టుల పేరుతో పార్టీకి చెందిన వ్యక్తులను ...

దీపావళి హామీ – ఉగాది పోయినా నెరవేరలేదంటూ బాదితుడి ఆవేదన

గతేడాది అక్టోబర్‌లో ‘సూపర్ జీఎస్టీ (Super GST).. సూపర్ సేవింగ్స్(Super Savings)’ కార్యక్రమం సందర్భంగా విజయవాడ (Vijayawada) బీసెంట్ రోడ్డులో (Besant Road) చిన్న వ్యాపారులతో కలిసి మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ...

వలలకు విశ్రాంతి ప్రకటించిన గంగపుత్రులు.

ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా సముద్రంలో చేపల వేటపై ప్రభుత్వం నిషేధాన్ని అమలు చేస్తోంది. ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 14 వరకు 61 రోజుల పాటు చేపల వేట నిలిపివేయడం ...

తారక్‌తో మళ్లీ స్క్రీన్ షేర్ చేయనున్న ఆలియా భట్

గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ (NTR) మరియు దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్రం పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై సినీ వర్గాల్లో ...

అమెరికా–ఇరాన్ మళ్లీ చర్చలు సిద్ధం..? ఈసారి వేదిక ఎక్కడ అన్నది హాట్ టాపిక్

అమెరికా(United States)–ఇరాన్ (Iran) మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలమైన తర్వాత మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. పాకిస్తాన్ (Pakistan) రాజధాని ఇస్లామాబాద్‌లో (Islamabad) జరిగిన చర్చలు ఎలాంటి ఒప్పందం లేకుండానే ముగియడంతో పరిస్థితి ...