
Vartha Byte
“పోలీసమ్మ నీకు సెల్యూట్”.. సహచరులకే ఉరిశిక్ష పడేలా చేసిన ధైర్యవంతురాలు రేవతి
తమిళనాడులో సంచలనం సృష్టించిన సాత్తాన్కుళం లాకప్ మరణాల కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. తండ్రి, కొడుకును లాకప్లో చిత్రహింసలు పెట్టి హత్య చేసిన కేసులో తొమ్మిది మంది పోలీసులకు ఉరిశిక్ష విధిస్తూ ...
చంద్రబాబు–రేవంత్ చీకటి ఒప్పందమా? ఏపీ ప్రయోజనాలు తాకట్టు పెట్టారని రోజా సంచలన ఆరోపణలు
తిరుపతిలో నిర్వహించిన రాయలసీమ ఎత్తిపోతల పథకం చర్చా గోష్టిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి RK Roja ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన ...
పాకిస్తాన్లో తీవ్ర సంక్షోభం.. పెట్రోల్ ₹458, రాత్రి 8 తర్వాత లాక్డౌన్ లాంటి పరిస్థితి
పాకిస్థాన్ ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక, ఇంధన సంక్షోభంలో చిక్కుకుంది. ఇప్పటికే పిండి, నీరు, విద్యుత్ కొరతలతో ఇబ్బందులు పడుతున్న దేశం ఇప్పుడు చమురు కొరతతో మరింత కష్టాల్లోకి వెళ్లింది. పెరుగుతున్న ధరలు, ద్రవ్యోల్బణం ...
పరిగి వెళ్తుండగా హరీష్రావు అరెస్ట్.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
మాజీ మంత్రి Harish Rao అరెస్ట్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో ఉద్రిక్తతకు దారితీసింది. పరిగి ప్రాంతంలో రైతులకు సంఘీభావం తెలపడానికి వెళ్తున్న సమయంలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై స్పందించిన ...
ఏపీ లిక్కర్ స్కామ్లో ట్విస్ట్.. A1 రాజ్ కేసిరెడ్డికి హైకోర్టు బెయిల్
ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న Raj Kesireddyకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ...
మందకృష్ణ – పవన్ కళ్యాణ్ – వైయస్సార్సీపీ – అయినా మారని ఆంధ్రజ్యోతి తీరు.
చంద్రబాబు గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉండటానికి ఎంతకైనా దిగజారుతామనే స్థాయిలో ఆంధ్రజ్యోతి వ్యవహార శైలి ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు గారి విధానాలను ప్రశ్నించే వారి ఇళ్లలో మహిళలను కూడా నీచంగా మాట్లాడటం, ...
AA 22 అప్డేట్.. ‘లవ్ లెటర్ లోడింగ్’ హింట్తో ప్రీ లుక్ వైరల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్షణం దగ్గరపడింది. కోలీవుడ్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం AA 22 నుంచి మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. ...
“అమరావతి మోడల్ – మావిగన్ కారిడార్” రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తుకు ఏది మేలు?
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం మళ్లీ రాజకీయాల కేంద్రబిందువుగా మారింది. అమరావతి విస్తరణ, భారీ వ్యయాలు, అప్పులు, టెండర్ విధానాలపై లేవనెత్తుతున్న ప్రశ్నలు ప్రజల్లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. లక్ష ఎకరాల విస్తీర్ణంలో ...
అవమానకర వ్యాఖ్యల ఎఫెక్ట్ – ఏబీఎన్ కార్యాలయం ఎదుట వైసీపీ ధర్న
హైదరాబాద్లోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదుట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్సార్సీపీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ నిరసనలో వైసీపీ నేతలు అంబటి రాంబాబు, ఆదిమూలపు సురేష్, ...














