varathabyte

Vartha Byte

అధికార అహంకారమా? టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవికి అంబటి మౌనిక ప్రశ్న

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె మౌనిక మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఇంటిపై టీడీపీ ఎమ్మెల్యే ఆద్వర్యంలో జరిగిన దాడిని ఖండిస్తూ సంఘీభావంగా ...

తిరస్కరించిన నెయ్యి ట్యాంకర్లకు అనుమతి- ఇరకాటంలో బాబు సర్కార్

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం నాణ్యతపై ఉత్పన్నమైన వివాదం రోజుకో కీలక మలుపు తిరుగుతోంది. లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు వినియోగించారనే ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి ...

మజీ మంత్రి రోజా వీడియొతో అత్యుత్సాహం – అబాసుపాలైన టీడీపీ మీడీయా.

తిరుమల లడ్డూ వ్యవహారంపై సీబీఐ నివేదిక వెలువడిన అనంతరం తెలుగుదేశం పార్టీతో పాటు దాని అనుబంధ మీడియా రక్షణాత్మక ధోరణిలోకి వెళ్లిందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. శ్రీవారి ప్రసాదంపై జంతు కొవ్వు, ...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త మలుపు.. జోగి రమేష్‌పై నాన్ బెయిలబుల్ కేసు

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌కు మరో న్యాయపరమైన ఎదురుదెబ్బ తగిలింది. ఆయనపై నాన్ బెయిలబుల్ సెక్షన్లతో కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇబ్రహీంపట్నం పోలీస్ ...

ప్రధాని మొడీని మహిళా ఎంపీలు కొరకబోయారు..! దీపక్ రెడ్డి వివాదాస్పద వాఖ్యలు .!

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తున్న టీడీపీ నేత, జేసీ దివాకర్‌రెడ్డి (JC Diwakar Reddy) అల్లుడు దీపక్‌రెడ్డి (Deepak Reddy) మరోసారి తీవ్ర చర్చకు ...

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు – పవన్ కల్యాణ్ ప్రచారం రద్దు నిర్ణయం.

తెలంగాణ (Telangana) మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) జనసేన పార్టీ (Jana Sena Party) అడుగుపెట్టిన నేపధ్యంలో, ఆ పార్టీ అధినేత మరియు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ...

యువకుల ఊచకోత.. వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ భారీ స్కోర్

జింబాబ్వే (Zimbabwe)లోని హరారే స్పోర్ట్స్ క్లబ్ (Harare Sports Club) మైదానంలో జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్ (Under-19 World Cup) ఫైనల్‌లో భారత జట్టు బ్యాటింగ్‌తో అభిమానులను ఉర్రూతలూగించింది. టాస్ గెలిచి ...

చంద్రబాబు హయాంలోనే కల్తీ నెయ్యి ట్యాంకర్లు వాడారు :జగన్ సంచలన వ్యాఖ్యలు

ఏపీ (Andhra Pradesh) మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ (Jogi Ramesh) నివాసానికి వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ...

Lashkar-e-Taiba: ఢిల్లీనే లక్ష్యంగా ఉగ్ర హెచ్చరికలు… భారత్‌ను ముక్కలు చేస్తామంటూ లష్కరే ప్రగల్భాలు

ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) ద్వారా గట్టి బుద్ధి చెప్పినా పాకిస్తాన్‌ (Pakistan)కు చెందిన ఉగ్రవాద సంస్థలు తమ ధోరణిని మార్చుకోవడం లేదు. భారత్ చేపట్టిన దాడుల్లో లష్కరే తోయిబా (Lashkar-e-Taiba) మురిడ్కే ...

పోలీసుల సమక్షంలోనే దాడులా? ఏపీలో ఏం జరుగుతోంది!

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో పోలీస్ వ్యవస్థ పూర్తిగా విఫలమైందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా (RK Roja) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ ...