varathabyte

Vartha Byte

ఐసీసీ నిర్ణయంపై పాక్ ఆటగాడి ఫైర్… “అవార్డు నాదే కావాలి” అంటూ సంచలన వ్యాఖ్యలు

టి20 ప్రపంచకప్ 2026 (T20 World Cup 2026) ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై (New Zealand) 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత్ మూడోసారి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర ...

Lavanya Tripathi: ఆన్‌లైన్ వేధింపులు..పోలీసులను ఆశ్రయించిన మెగా కోడలు లావణ్య త్రిపాఠి

నటి, మెగా బ్రదర్ నాగబాబు కోడలు లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) సోషల్ మీడియాలో (Social Media) తనపై, తన కుటుంబ సభ్యులపై అవమానకర వ్యాఖ్యలు (Abusive Comments) చేస్తున్నారని ఆరోపిస్తూ పోలీసులను ...

ఖమ్మంలో వెలుగుమట్ల భూ వివాదం వేడెక్కింది.. కవితతో పాటు 33 మందిపై కేసులు

ఖమ్మం (Khammam) నగరంలోని వెలుగుమట్ల (Velugumatla) భూ బాధితుల సమస్య మరోసారి రాజకీయంగా చర్చకు దారి తీసింది. భూదాన భూముల్లో (Bhoodan Lands) గుడిసెలు వేసుకుని నివసిస్తున్న వారికి పట్టాలు (Land Pattas) ...

డాక్టర్ దీపిక ఆత్మహత్య కేసు మిస్టరీ వీడింది.. అసలు నిజాలు వెలుగులోకి!

విజయవాడలో (Vijayawada) సంచలనం సృష్టించిన డాక్టర్ దీపిక (Doctor Deepika) ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును పోలీసులు ఛేదించి ప్రధాన అనుమానితుడైన డాక్టర్ అమర్‌ను (Doctor Amar) అరెస్ట్ ...

జనసేన సభ్యత్వం పేరున వ్యాపారికి వేదింపులు ?

జనసేన పార్టీ (Jana Sena Party) ప్రారంభించిన సభ్యత్వ నమోదు కార్యక్రమం (Membership Enrollment Drive) అనుకోని వివాదాలకు దారితీస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సభ్యత్వ నమోదు ఊహించినంతగా జరగకపోవడంతో, కొంతమంది నాయకులు ...

కదిరి రథోత్సవం సాక్షిగా టీడీపీ–బీజేపీ నేతల మధ్య ఆధిపత్య పోరు?

శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో (Kadiri) లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం (Lakshmi Narasimha Swamy Rathotsavam) రాజకీయ ఉద్రిక్తతలకు వేదికగా మారింది. టీడీపీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌ (Kandikunta Prasad) మరియు బీజేపీ నేత ...

అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్ రైతులు – దేశంలో రెండో స్థానం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల ఆర్థిక పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో వెల్లడించే సంచలన నివేదిక వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా రైతుల అప్పుల భారంపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో వెల్లడించిన గణాంకాలు రాష్ట్రంలో రైతాంగం ...

తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తున్న ఇందాపూర్ నెయ్యి ట్యాంకర్ బోల్తా.

తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తున్న నెయ్యి ట్యాంకర్ కడప జిల్లాలో బోల్తా పడిన ఘటన కలకలం రేపింది. జమ్మలమడుగు నియోజకవర్గంలోని కొండాపురం మండలం చిత్రావతి వంతెన సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ట్యాంకర్ ...

అమెరికా–ఇజ్రాయెల్ దాడుల మధ్య ఇరాన్‌కు రష్యా మద్దతు ప్రకటించిన పుతిన్

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రంగా మారుతున్న వేళ రష్యా (Russia) అధ్యక్షుడు ఇరాన్‌కు బహిరంగ మద్దతు ప్రకటించారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రష్యా తమ ...

ప్రపంచ యుద్ధ ఉద్రిక్తతల ప్రభావం.. స్టాక్ మార్కెట్లు కుదేలు, లక్షల కోట్ల సంపద ఆవిరి!

అంతర్జాతీయ ఉద్రిక్తతల (International tensions) ప్రభావంతో భారతీయ స్టాక్ మార్కెట్లు (Indian Stock Markets) మరోసారి భారీ పతనాన్ని ఎదుర్కొన్నాయి. ఇరాన్–అమెరికా (Iran-United States), ఇజ్రాయెల్ (Israel) మధ్య పెరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు ...