Andhra Politics
విశాఖలో మరో సంస్థకు రూపాయకే 30 ఎకరాలు – ఉద్యోగులు లేని సంస్థకు భూములా అంటూ విమర్శలు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నం జిల్లా తార్లువాడలోని విలువైన భూమిని మరో సారి ఎకరాకు కేవలం రూపాయకే కేటాయించడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. రాష్ట్ర ప్రభుత్వం “ప్రత్యేక కేసు”గా పేర్కొంటూ ఏపీ ...
టీటీడీ పాలకమండలి భేటీలో కీలక నిర్ణయాలు.. కొత్త పథకాలతో టీటీడీ వార్షిక బడ్జెట్ ఆమోదం
తిరుమల (Tirumala) అన్నమయ్య భవనంలో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం (TTD Board of Trustees Meeting) ముగిసింది. టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు (B.R. Naidu) అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ...
కాకినాడ జిల్లా పరిధిలో తీవ్ర విషాదం – బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు (Video)
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలోని కాకినాడ (Kakinada) జిల్లా పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సామర్లకోట మండలం వేట్లపాలెం – జి.మేడపాడు గ్రామాల మధ్య ఉన్న ‘సూర్యశ్రీ ఫైర్ వర్క్స్’ (SuryaSri Fire ...
రాష్ట్ర చరిత్రలో పొగాకును కొన్న తొలి ప్రభుత్వం ఏది ? మంత్రి మాటల్లో నిజం ఎంత?
రాష్ట్ర చరిత్రలో పొగాకును (Tobacco) కొనుగోలు చేసి రైతులను (Farmers) ఆదుకున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమేనని (Coalition Government) శాసనసభలో వ్యవసాయశాఖ మంత్రి అచ్చం నాయుడు (Atchannaidu) చేసిన ప్రకటన రాష్ట్ర ...
వెలిగొండ – శ్రీరాం సాగర్! చంద్రబాబు ద్వంద వైఖరి?
గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా చంద్రబాబు (Nara Chandrababu Naidu) గారి రాజకీయ వైఖరిపై వివిధ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుమల లడ్డూ వివాదం (Tirumala ...
అమరావతి నిర్మాణానికి వందేళ్లా? శతాబ్ద కాల ప్రయాణం తప్పదా?
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజధాని అమరావతి నిర్మాణాన్ని (Amaravati Construction) రాబోయే మూడు సంవత్సరాలలో పూర్తి చేసి ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వం పదేపదే ప్రకటిస్తున్న నేపథ్యంలో, తాజాగా వెలుగులోకి వచ్చిన ...
ఏపీలో పాలు, నీళ్ళు కూడా కలుషితం – ప్రజారోగ్యం ప్రభుత్వానికి పట్టదా – జగన్
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ (Y. S. Jagan Mohan Reddy) తన సోషల్ మీడియా కాతా ద్వారా హలో ఇండియా అంతూ స్పందించారు. ...
అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య
పెట్టుబడులు పెరగడం, వరుసగా మూడేళ్లపాటు పంట దిగుబడి లేకపోవడం… చివరకు అప్పుల ఊబిలో చిక్కుకుని ఓ యువ రైతు (Young Farmer) ప్రాణాలు తీసుకున్న విషాద ఘటన కర్నూలు జిల్లాలోని (Kurnool District) ...
చిలుకూరు బాలాజీ ధర్మసేనాని సౌందర రాజన్ ఇకలేరు!
ఆధ్యాత్మిక లోకంలో ఒక శకం ముగిసింది. చిలుకూరు బాలాజీ గుడి (Chilkur Balaji Temple) ప్రధాన అర్చకులు, దేవాలయాల స్వయంప్రతిపత్తి కోసం అలుపెరగని పోరాటం చేసిన ధీశాలి డాక్టర్ ఎం.వి. సౌందర రాజన్ ...














