Andhra Politics

జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్: మత్స్యకారుల ఆశలపై కూటమి ప్రభుత్వ నీలినీడలు

ఆంధ్రప్రదేశ్‌లో మత్స్యకారుల (Fishermen) ఆర్థిక స్థితిని మెరుగుపరచాలని లక్ష్యంగా తీసుకున్న ‘నీలి విప్లవం’లో భాగంగా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ఒక కీలక ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంది. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ...

జగన్ బాటలు వేసిన బ్లూ ఎకానమీపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో తీరప్రాంతం కీలక పాత్ర పోషించగలదనే దృక్పథంతో, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి (Y.S. Jagan Mohan Reddy) నాయకత్వంలో “బ్లూ ఎకానమీ” (Blue Economy) దిశగా ...

డాక్టర్ సుధాకర్‌ను టీడీపీ రాజకీయ నరేటివ్ టూల్ గా వాడుతుందా?

రాజకీయాల్లో ఒక వ్యక్తి జీవితం కూడా ఒక “నరేటివ్ టూల్” (Narrative Tool)గా మారిపోవడం కొత్త విషయం కాదు. నర్సీపట్నం మత్తు వైద్యుడు డాక్టర్ సుధాకర్ (Dr. Sudhakar ఘటన కూడా అదే ...

ఒంగోలులో దారుణం.. తల్లిని ఇంట్లో బంధించి సజీవదహనం చేసిన కొడుకు

ప్రకాశం జిల్లా (Prakasam District) ఒంగోలులో (Ongole) హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. గద్దలగుంట ప్రాంతంలో కన్నతల్లి అన్న భావన లేకుండా ఓ కుమారుడు అమానుషంగా ప్రవర్తించి, తన తల్లిని (Mother) సజీవ ...

భూసేకరణకు సర్కార్ మొగ్గు – పరిహారం అన్ని కోట్లు ఇస్తారా?

అమరావతి నగర నిర్మాణానికి (Amaravati Capital City Construction) భూసమీకరణలో (Land Pooling Scheme) భూములు ఇవ్వని రైతుల (Farmers) నుంచి భూసేకరణ ద్వారా భూములు తీసుకోవడానికి గుంటూరు జిల్లా యంత్రాంగం (Guntur ...

బొత్స, ధర్మాన పేర్లు ఎత్తి – ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సెల్ఫ్ గోల్ వేసుకున్నారా?

వైసీపీ నాయకుల మాటలకు అర్థాలు వేరుగా ఉంటాయని, రాజకీయ స్వార్థంతో వారు ఎప్పటికప్పుడు మాటలు మార్చుతుంటారని టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విమర్శించారు. వైఎస్ మరణానంతరం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన బొత్స ...

అమరావతి భూమి రేట్లలో గుట్టు – చంద్రబాబు మాటలకు విరుద్ధంగా సాక్ష్యాలు?

మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu) అమరావతి రాజధాని ప్రాజెక్టుపై (Amaravati Capital Project) కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ(YSRCP) నేత జగన్ (Y. S. Jagan ...

గీతాంజలీ కుటుంభానికి మరోమారు వైసీపి ఆర్ధిక సాయం

ఆంధ్రప్రదేశ్‌లోని (Andhra Pradesh) తెనాలి (Tenali) ప్రాంతానికి చెందిన గీతాంజలీ (Geethanjali) అనే వివాహిత మహిళ ఘటన నాడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం విదితమే. ఇద్దరు పిల్లల తల్లి అయిన ఆమె, ...

రెడ్ బుక్ పేజీల్లో ఇప్పుడు నీతి వాఖ్యాల చాప్టరా?

తెలుగుదేశం (Telugu Desam Party) అధినేత చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) గారు కూటమి కట్టి 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత, గతంలో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో హింసా ...

ప్రైవేట్ యూనివర్సిటీ చట్ట సవరణ – పేదల చదువుకు ముప్పు ముంచుకొస్తుందా?

రాష్ట్రంలో ఉన్నత విద్య రంగంలో (Higher Education) కీలక మార్పులకు దారితీసే ప్రైవేట్ యూనివర్సిటీ చట్టం-2016 (Private University Act-2016) సవరణలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ సవరణల వల్ల పేద, ...