Andhra Politics

జాబ్‌ కేలండర్‌లో గిరిజనులకు చోటు లేదా?

రాష్ట్ర ప్రభుత్వం ఉగాది సందర్భంగా ప్రకటించిన జాబ్‌ కేలండర్‌లో 10,060 ఉద్యోగాలను వెల్లడించినప్పటికీ, అందులో ఆదివాసీలకు సంబంధించిన ఉద్యోగాలు మరియు ఉపాధ్యాయ నియామక పోస్టుల ప్రస్తావన లేకపోవడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ ...

వ్యభిచారం కేసులో టీడీపీ నేత అరెస్ట్

రాష్ట్ర రాజకీయాల్లో మరో వివాదం చెలరేగింది. వ్యభిచారం కేసులో టీడీపీకి చెందిన ఒక స్థానిక నాయకుడు పట్టుబడటం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని చిన్న ...

హైదరాబాద్ కు ఐఎస్‌బీ తన గొప్ప విజయం అంటున్న చంద్రబాబు గారి మాటల్లో నిజం ఎంత?

హైదరాబాద్‌లో నిర్వహించిన సౌత్ ఏషియా లెర్నింగ్ సమ్మిట్-2026లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ)ను రాష్ట్రానికి తీసుకురావడం తన గొప్ప విజయాలలో ఒకటిగా పేర్కొన్నారు. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలతో ...

టీటీడీ చైర్మన్‌ బీఆర్ నాయుడు పై పెరుగుతున్న ఒత్తిడి?

భగవద్గీతపై (Bhagavad Gita) చేసిన వ్యాఖ్యలతో, వ్యక్తిగత వీడియొలతో వివాదంలో చిక్కుకున్న టీటీడీ(TTD) చైర్మన్ బీఆర్ నాయుడు (B.R. Naidu) వ్యవహారం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. వైఎస్సార్‌సీపీ(YSRCP) ...

క్రోనీ క్యాపిటలిజం తరహాలో గీతం వ్యవహారం.

విశాఖపట్నం రుషికొండ (Visakhapatnam Rushikonda), ఎండాడ (Endada) ప్రాంతాల్లోని సుమారు 54.79 ఎకరాల ప్రభుత్వ భూమి (Government Land) వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ తీవ్ర చర్చకు దారి తీస్తోంది. గీతం యూనివర్సిటీ ...

నోరు పారేసుకుంటున్న కూటమి నేతలు – వీరి సంస్కృతి మారదా?

రాజకీయ నేతలు అంటే సమాజంలో స్పూర్తిని నింపేవారిగా ఉండాలి. కానీ బజారు భాషను వాడకూడదు అనే ఇంగితం నేటి నేతల్లో కనిపించడం లేదనే అభిప్రాయం ప్రజల్లో రోజురోజుకు బలపడుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ...

పిఎంకిసాన్‌ లో కోతలు – నోరేత్తి మాట్లాడని రాష్ట ప్రభుత్వం?

టిడిపి కూటమి ప్రభుత్వం (TDP Alliance Government) ప్రకటించిన సూపర్‌సిక్స్‌ హామీల్లో (Super Six Promises) కీలకమైన ‘అన్నదాత సుఖీభవ’ పథకం (Annadata Sukhibhava Scheme) అమలు విధానంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ మొదలైంది. ...

సైబర్ నేరగాళ్ల వలలో చిక్కిన జనసేన ఎమ్మెల్యే ?

దేశవ్యాప్తంగా సైబర్ మోసాలు (Cyber Frauds) రోజురోజుకు విస్తరిస్తూ, సామాన్య ప్రజలతో పాటు ప్రముఖులు కూడా వీటి బారిన పడుతున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. రోజుకు వందలాది మంది ఆన్‌లైన్ మోసాలకు గురై ...

సీఎం చంద్రబాబు సమావేశంలో కనిపించని బీఆర్ నాయుడు ?

తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన ఏఐ ఆధారిత ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో కలిసి కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. టీటీడీ పరిధిలోని ...

అకాల వర్షాల దెబ్బకు రైతుల ఆవేదన.. ప్రభుత్వంపై శైలజానాథ్ తీవ్ర విమర్శలు

అకాల వర్షాలతో పంటలు (Rains) నాశనమై రైతులు (Crops) తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితిపై మాజీ మంత్రి శైలజానాథ్ (Shailajanath) ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను (Farmers) ఆదుకోవడంలో ప్రభుత్వం (Government) పూర్తిగా ...