Andhra Politics
స్టాండప్ కమెడియన్లపై వరస దాడులకి దిగుతున్న కూటమి పార్టీలు!
బెంగళూరులో (Bengaluru) జరిగిన స్టాండప్ కమెడియన్ (Stand-up Comedian) శరత్ ఉదయ్ (Sharath Uday) షోను టీడీపీ మద్దతుదారులు (TDP Supporters) అడ్డుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బెంగళూరులోని కోరమంగళలో ఉన్న ‘మినిస్ట్రీ ...
రాష్ట్రంలో నెలకొన్న ఇంధన కొరత ప్రభుత్వ ప్రణాళికాలేమీ వైఫల్యమేనా?
రాష్ట్రంలో నెలకొన్న ఇంధన కొరతపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చలు నెలకొన్నాయి. యర్రగొండపాలేం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు ఈ అంశాన్ని మరింత ప్రాధాన్యానికి తీసుకువచ్చాయి. పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా ...
అనంతలో వైఎస్సార్సీపీ బీసీ గళం బహిరంగ సభ!
అనంతపురంలో నిర్వహించిన బీసీ గళం బహిరంగ సభ ద్వారా బీసీల పట్ల కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వైఎస్సార్సీపీ బీసీ విభాగం నేతలు ఘాటు విమర్శలు చేశారు. ...
మోన్న యూరియా కొరత, నిన్న ఆసుపత్రిలో మందులు కొరత, నేడు డీజిల్ కొరత – ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టం.
ప్రభుత్వ నిర్లక్ష్యం ఒక దశను దాటితే, అది సామాన్యుల జీవితాలను శాపంగా మారుస్తుంది అనే వాస్తవం రాష్ట్రంలో ప్రస్తుతం స్పష్టంగా కనిపిస్తోంది. వివిధ రంగాల్లో సరఫరా లోపాలు వరుసగా ఎదురవుతున్న పరిస్థితి ప్రజలను ...
విశాఖలో భారీ ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కుప్పకూలింది!
విశాఖపట్నం (Visakhapatnam) జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం తీవ్ర కలకలం రేగింది. గాజువాక (Gajuwaka) సమీపంలోని తుంగలం వద్ద నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ (Railway Over Bridge) ఒక్కసారిగా కుప్పకూలడంతో భారీ ...
సింగపూర్ పాడవ్వకపోతే చాలు.. మంత్రుల టూర్పై పేర్ని నాని సెటైర్లు!
రాష్ట్రాభివృద్ధి (State Development) సంగతి పక్కన పెడితే.. సింగపూర్ (Singapore) పాడవ్వకపోతే చాలని ఏపీ మంత్రుల (AP Ministers) బృందం పర్యటనపై మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) ఘాటు సెటైర్లు ...
పంచాయతీ రాజ్ శాఖలో పేరుకుపోయిన పెండింగ్ బిల్లులు – నిరసనకు పిలుపునిచ్చిన వైఎస్సార్సీపీ
రాష్ట్రంలో పంచాయతీ రాజ్ శాఖలో (Panchayati Raj Department) పెండింగ్లో ఉన్న బిల్లుల (Bills) సమస్య తీవ్ర ఆందోళనకు దారి తీస్తోంది. ఈ నెల 27న రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ల కార్యాలయాల ...
డీజిల్ ‘నో స్టాక్’ బోర్డులు – రైతులను ముంచేస్తున్న సంక్షోభం – పట్టించుకోని ప్రభుత్వం?
రాష్ట్రవ్యాప్తంగా ఇంధన కొరత (Fuel Shortage) తీవ్ర రూపం దాల్చి వ్యవసాయ రంగాన్ని (Agriculture Sector) సంక్షోభంలోకి నెట్టేస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి గోదావరి జిల్లాల్లో డీజిల్ కొరత రైతులకు (Farmers) తీవ్రమైన ఇబ్బందులను ...
ఆ విప్లవం ఇప్పుడు ఎక్కడుంది.. దళితులంతా ప్రశ్నించాలి: ఎంపీ గురుమూర్తి
ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) టీడీపీ(TDP) అధికారంలోకి వచ్చిన ప్రతిసారి దళితులపై (Dalits) అక్రమ కేసులు (Illegal Cases) పెడుతున్నారని వైసీపీ ఎంపీ (YSRCP MP) గురుమూర్తి (Gurumurthy) తీవ్ర ఆరోపణలు చేశారు. గుంటూరు ...














