తెలుగు
శాసనమండలిలో బొత్సకు అస్వస్థత… ప్రసంగం మధ్యలో ఒక్కసారిగా పెరిగిన బీపీ
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు (Botsa Satyanarayana) శాసనమండలిలో స్వల్ప అస్వస్థత (Illness) ఏర్పడింది. కాగ్ నివేదికపై(CAG Report) మాట్లాడుతుండగా ఆయనకు ఒక్కసారిగా రక్తపోటు పెరిగి తూలిపోయే పరిస్థితి వచ్చింది. ...
అభివృద్ధి లేకపోవడంతో సచివాలయానికి తాళం వేసిన జనసేన సర్పంచ్.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం పసలదీవి గ్రామంలో చోటు చేసుకున్న ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. చంద్రబాబు పాలనలో (Chandrababu Naidu Government) అభివృద్ధి శూన్యమంటూ అదే ప్రభుత్వంలో భాగమైన ...
Engineering Colleges:ఇంజినీరింగ్ కాలేజీల ఫీజులు ఖరారు… జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణలో(Telangana) ఈఏపీసెట్ (EAPCET) ప్రవేశాలకు సంబంధించి ఇంజినీరింగ్ కాలేజీల (Engineering Colleges) ట్యూషన్ ఫీజులపై (Tuition Fees) ఉన్న అనిశ్చితికి ప్రభుత్వం ముగింపు పలికింది. 2025–26 నుంచి 2027–28 వరకు మూడు సంవత్సరాల ...
ఈసారి కూటమి రాజకీయ టార్గెట్ – పవిత్ర గ్రంథం భగవద్గీత?
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం (Alliance Government) అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మత ఆధారిత రాజకీయాలు పెరుగుతున్నాయనే అభిప్రాయం ప్రజల్లో బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే తిరుమల లడ్డూ ప్రసాదం (Tirumala ...
తిరుమలలో దివ్వెల మాధురి వివాదం: రీల్స్ పుట్టినరోజు వేడుకపై మరో విమర్శలు
తిరుమల (Tirumala) శ్రీవారి సన్నిధిలో జరిగిన ఒక పుట్టినరోజు వేడుక ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. బుల్లితెర నటి, బిగ్బాస్ సీజన్ 9 (Bigg Boss Season 9) రన్నరప్ (Runner-up) తనూజ (Tanuja) ...
టీడీపీతో బహిరంగ పోరాటానికి కొలికపూడి శ్రీనివాస్ సిద్ధమయ్యారా?
తిరువూరు నియోజకవర్గంలో (Tiruvuru Constituency) రాజకీయ ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గంపలగూడెం మండలం నెమలి గ్రామంలోని శ్రీ వేణుగోపాలస్వామి (Sri Venugopala Swamy Temple) బ్రహ్మోత్సవాల (Brahmotsavam Festival) సందర్భంగా జరిగిన ఘటన ...
KTR: హైదరాబాద్లో ఒక్క ఇల్లు చూపిస్తే.. రాజకీయాలకు గుడ్బై: రేవంత్కు కేటీఆర్ సవాల్
బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) రాష్ట్ర ప్రభుత్వంపై (Congress Government) తీవ్ర విమర్శలు చేశారు. మూసి నది శుద్ధి, నగరాభివృద్ధి, పేదల ఇళ్ల నిర్మాణం వంటి అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ...
చంద్రబాబుకు లేఖ రాసిన ఉండవల్లి
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కీలక సాంకేతిక అంశాలను ప్రస్తావిస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బహిరంగ లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టులో నిర్మాణంలో ఉన్న ఘాఫ్–2 ఎర్త్ కోర్ ...














