
Vartha Byte
సాలూరు టీడీపీలో ముదురుతున్న అంతర్గత పోరు… భంజ్దేవ్ ఇంటికి పోలీసులు
విజయనగరం జిల్లా సాలూరులో తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు (రాష్ట్ర సివిల్ సప్లరు కార్పొరేషన్ డైరెక్టర్) ఆర్పీ భంజ్దేవ్ నివాసానికి పోలీసులు ...
కూటమి ప్రభుత్వం కోతల ప్రభుత్వంగా మారిందా?
రాష్ట్రంలో సంక్షేమ పథకాల (Welfare Schemes) అమలులో కోతలు విధించడం, కొన్ని కీలక పథకాల కోసం సరిపడా నిధులు కేటాయించకపోవడం వంటి అంశాలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan Mohan ...
టీ20 ర్యాంకింగ్స్ విడుదల.. బ్యాటింగ్లో భారత్ జోరు
టీ20 ప్రపంచకప్లో (T20 World Cup) ఘన విజయం సాధించిన భారత జట్టు (India Team) మరోసారి ప్రపంచ క్రికెట్లో తన ఆధిపత్యాన్ని చాటింది. మూడోసారి టీ20 ప్రపంచకప్ ట్రోఫీని (T20 World ...
IPL: ఐపీఎల్ షెడ్యూల్పై తాజా అప్డేట్.. తొలి మ్యాచ్ ఆర్సీబీ(RCB)–సీఎస్కేనా(CSK)?
క్రికెట్ అభిమానులను ఉత్సాహపరిచే ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఇటీవల జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్ ముగియగా భారత జట్టు మూడోసారి ట్రోఫీని గెలుచుకుంది. ఇప్పుడు అభిమానుల దృష్టి మొత్తం ఐపీఎల్ టోర్నీపైనే ...
తెలంగాణ కొత్త గవర్నర్గా శివప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం
తెలంగాణ(Telangana) రాష్ట్ర నూతన గవర్నర్గా (New Governor) శివప్రతాప్ శుక్లా (Shiv Pratap Shukla) బాధ్యతలు స్వీకరించారు. లోక్భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయనతో ప్రమాణ స్వీకారం (Oath Taking ...
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై జగన్ సంచలన వివరాలు
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) నిర్వహించిన ప్రెస్మీట్లో పలు ...
తిరుమలలో కనిపించని టీటీడీ చైర్మన్? వైసీపీ వినూత్న నిరసన!
తిరుమలలో (Tirumala) మరోసారి వివాదాలు రాజుకుంటున్నాయి. టీటీడీ (TTD) పరిపాలన భవనం (Administrative Building) ఎదుట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) వినూత్న నిరసన కార్యక్రమాన్ని (Innovative Protest Program) చేపట్టింది. ఇటీవల వరుస ...
అసెంబ్లీలో ఆత్మస్తుతి, పరనిందలేనా? కూటమి ప్రభుత్వంపై జగన్ విమర్శ.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో మరోసారి అసెంబ్లీ సమావేశాల (Assembly Sessions) ప్రాముఖ్యతపై చర్చ చెలరేగింది. కూటమి ప్రభుత్వం (Alliance Government) ఇప్పటికే మూడు బడ్జెట్లను ప్రవేశపెట్టగా, దాదాపు 16 రోజుల పాటు ...
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం… కడియం, దానం కు భారీ ఊరట
తెలంగాణ(Telangana) రాజకీయాల్లో గత కొన్ని నెలలుగా ఉత్కంఠ రేపుతున్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Gaddam Prasad Kumar) కీలక నిర్ణయం ప్రకటించారు. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి(Kadiyam Srihari), ...














