Andhra Politics

టీడీపీ సోషల్ మీడియా పోస్టింగుల సంగతి ఎంటి ? – వైసీపీ ప్రశ్న

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (Andhra Pradesh Politics) సోషల్ మీడియా పోస్టుల చుట్టూ మరో వివాదం చెలరేగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి(YSRCP) చెందిన మీడియా కోఆర్డినేటర్ పూడి శ్రీహరి (Pudi Srihari) అరెస్టు (Arrest) ...

ఫిషింగ్‌ హార్బర్లు మత్స్యకారుల హక్కు – చంద్రబాబు ఆ హక్కుని లాక్కోలేరు – జగన్

రాష్ట్రంలో మత్స్యకారుల హక్కులపై (Fishermen Rights) మరోసారి తీవ్ర చర్చకు దారితీసే విధంగా వైఎస్సార్‌సీపీ(YSRCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) కీలక ...

నేడు జువ్వలదిన్నెకు వైఎస్ జగన్ పర్యటన..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) నేడు నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెకు (Juvvaladinne) పర్యటించనున్నారు. ఈ ...

కూటమి పాలనలో వైసీపీ నేతలపై కొనసాగుతున్న కక్షసాధింపు ?

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై వేదింపులు (Harassment) కొనసాగుతున్నాయనే ఆరోపణలు మళ్లీ వినిపిస్తున్నాయి. ప్రతిరోజూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అరెస్టుల పేరుతో పార్టీకి చెందిన వ్యక్తులను ...

దీపావళి హామీ – ఉగాది పోయినా నెరవేరలేదంటూ బాదితుడి ఆవేదన

గతేడాది అక్టోబర్‌లో ‘సూపర్ జీఎస్టీ (Super GST).. సూపర్ సేవింగ్స్(Super Savings)’ కార్యక్రమం సందర్భంగా విజయవాడ (Vijayawada) బీసెంట్ రోడ్డులో (Besant Road) చిన్న వ్యాపారులతో కలిసి మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ...

వలలకు విశ్రాంతి ప్రకటించిన గంగపుత్రులు.

ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా సముద్రంలో చేపల వేటపై ప్రభుత్వం నిషేధాన్ని అమలు చేస్తోంది. ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 14 వరకు 61 రోజుల పాటు చేపల వేట నిలిపివేయడం ...

Chinta Mohan: అమరావతి అందరికీ నచ్చడం లేదు.. తిరుపతిని రాజధాని చేయాలని చింతా మోహన్ డిమాండ్

ఆంధ్రప్రదేశ్ రాజధాని (Andhra Pradesh Capital) అంశం మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ (Chinta Mohan) చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారి తీశాయి. ...

జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్: మత్స్యకారుల ఆశలపై కూటమి ప్రభుత్వ నీలినీడలు

ఆంధ్రప్రదేశ్‌లో మత్స్యకారుల (Fishermen) ఆర్థిక స్థితిని మెరుగుపరచాలని లక్ష్యంగా తీసుకున్న ‘నీలి విప్లవం’లో భాగంగా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ఒక కీలక ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంది. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ...

జగన్ బాటలు వేసిన బ్లూ ఎకానమీపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో తీరప్రాంతం కీలక పాత్ర పోషించగలదనే దృక్పథంతో, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి (Y.S. Jagan Mohan Reddy) నాయకత్వంలో “బ్లూ ఎకానమీ” (Blue Economy) దిశగా ...

డాక్టర్ సుధాకర్‌ను టీడీపీ రాజకీయ నరేటివ్ టూల్ గా వాడుతుందా?

రాజకీయాల్లో ఒక వ్యక్తి జీవితం కూడా ఒక “నరేటివ్ టూల్” (Narrative Tool)గా మారిపోవడం కొత్త విషయం కాదు. నర్సీపట్నం మత్తు వైద్యుడు డాక్టర్ సుధాకర్ (Dr. Sudhakar ఘటన కూడా అదే ...